ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 86,052 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,141 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ...
భారతదేశంలో గత నాలుగు రోజులుగా, కొత్తగా వస్తున్న కరోనా రోగుల కంటే ఎక్కువ మంది కోలుకుంటున్నవారు కనిపిస్తున్నారు. రోజువారీ రికవరీల రేటు ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో 75వేల కొత్త...
కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల 15...
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా...
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా… లేటెస్ట్గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. విశాఖలో ఓ...
కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్లోని భారతీయ రాయబార కార్యాలయం...