కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు....
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వినిపించింది. టీసీ(transfer certificate) లేకున్నా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు...
go back to work or risk losing your job : కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. కోవిడ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది....
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలాగే మనుషుల్లోనూ వారి ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పులకు కారణమైంది. ప్రతిఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. మందు లేని కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ...
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ను సెక్స్ వర్కర్ల కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో పాటు లాక్డౌన్ సమయంలో అత్యవసరాలను సప్లై చేయాలని కోరారు. దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(DMSC)...
కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. కరోనాను దీటుగా ఎదుర్కొంటోందని చెప్పిన మోడీ గత 4నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని అన్నారు యావత్ ప్రపంచంతో...
ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వైరస్ కాలంగా మారిపోయింది. ఎక్కడా కూడా అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో లేవు.. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా...
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో...
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అందరూ ఇళ్లలోనే ఉండిపొయిన పరిస్థితి. లాక్డౌన్… కరోనా మహమ్మారి అందరినీ ఇంట్లో నుంచి రానివ్వకుండా చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవగా.. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులను...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో మద్యం ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతుంది. చిన్న చిన్న గ్రామాలు… తండాలు.. మారుమూల ప్రాంతాల్లో...
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు
దేశవ్యాప్తంగా కరోనాన్ లాక్డౌన్ సమయంలో తయారీ, హోల్సేల్, రిటైల్ సహా అవసరమైన వస్తువుల సరఫరా ఆటంకం లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. అసంఘటిత రంగానికి, స్థానిక అధికారులు జారీ చేసిన అనుమతి ఆధారంగా...
కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల...
కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వస్తువులు, సేవలను మాత్రమే కర్ఫ్యూ నుండి మినహాయించారు....