కరోనా వైరస్ పేషెంట్ల ట్రీట్మెంట్లో మూడు రకాల యాంటీ వైరల్ డ్రగ్లు కలిపి ఇస్తే కరెక్ట్గా పనిచేస్తున్నాయని హాంకాంగ్ డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరిన్ని టెస్టులు చేసి కన్ఫార్మ్ చేసుకుంటామని.. ప్రస్తుతం ట్రీట్మెంట్కు ఉపయోగించొచ్చని వైద్యులు...
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నారు. మండు టెండుల్లో సైతం...
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ అనుమానంతో ఓ పేషెంట్ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్(ఐజీఎంసీ)లో జాయిన్ అయ్యాడు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. బిలాస్పూర్కు చెందిన 32ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం గొంతునొప్పితో బాధపడుతున్నాడని...