Telangana10 months ago
‘కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’….రేపు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.