యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని టీకా తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. దీంతో, హమ్మయ్య, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యారు. వ్యాక్సిన్...
భారత్లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్...
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. భారతదేశంలో కరోనావైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా బాధపడుతున్నవారి సంఖ్య మరియు చికిత్స తర్వాత కోలుకునే...
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. గత 24 గంటల్లో...
కొత్త కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24...
దేశవ్యాప్తంగా లాక్డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి....
ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు...
లాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు....
లాక్డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్...
కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచమే వణికిపోతోంది. చైనా నుంచి పాకిన ఈ వైరస్ దేశాలు విస్తరించింది. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. భారతదేశంలో ఈ మహమ్మారి భయకంపితులను చేస్తోంది. రోజు రోజుకు కేసులు...
కరోనా వైరస్ వ్యాప్తితో అస్తవ్యస్తమైన చైనాకు సాయం చేయడంలో భారత్ చూపించిన దయ గుణాన్ని తమ దేశం ఎంతో మెచ్చుకుంటోందని చైనా రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. భారతీయ స్నేహితులు అందించిన...