ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కార్పోరేటర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనపై ఆగ్రహించిన ప్రజలు కార్పోరేటర్ వాహనాన్ని తగుల బెట్టారు. ఒకటో డివిజన్ కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్ పై జనం తిరగబడ్డారు. కైకొండాయ గూడెంనకు చెందిన...
కరోనా వ్యాధి తగ్గి భారీ ఊరేగింపుగా ఇంటికి వచ్చిన ఓ కార్పొరేటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్...
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై అత్యాచారం, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. థానే జిల్లా