ఏపీలో అవినీతికి చెక్ పెట్టేందుకు ఏసీబీ దూకుడు పెంచుతోంది. లంచావతారాల పీచమణించేందుకు తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులు, సిబ్బంది వివరాలు చెప్పాలని ఏసీబీ కోరింది. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 28వ తేదీ...
మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని...
రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత...