AP 14 mounths Punganur calf cost Rs.3 Lakhs : ఆవుదూడలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అవి చెంగు చెంగున గెంతులేస్తుంటే మైమరచిచూస్తుండిపోవాలనిపిస్తుంది. అటువంటిది పుంగనూరు ఆవుదూడ చూస్తే ఇక కళ్లు తిప్పుకోలేం....
Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం...
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ...
అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్తో ఈ...
కరోనా కాలంలో కనిపించని యుద్ధం చేస్తున్న ప్రపంచం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఓదార్పు ఇచ్చేలా చేసిన విషయం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్. భారత్లో ఈ...
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం (జులై 16, 2020) నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు...
అసలే కరోనా కాలం.. బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మల్టీఫ్లెక్స్ లకు వెళ్లి సిల్వర్ స్ర్కిన్పై సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఎంటర్ టైన్మెంట్ కోసం అందరూ...
కరోనా వైరస్ చికిత్స కోసం కొవిఫర్ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటి విడుతగా 20 వేల...
గత రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటి ధర లీటర్ కు
ఈ నెల 12న జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ..20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోడీ స్థానికంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల ఉపయోగాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఇప్పటివరకు...
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అయిపోయిన అమెరికాను రీఓపెన్ చేయడం ద్వారా ఎక్కువమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. సోషల్ డిస్టెన్స్ చర్యలను ఎత్తివేయడం మరియు మూసివేసిన ఆర్థిక వ్యవస్థను...
కరోనా దెబ్బకు ప్రపంచం ఆగిపోయింది. ఎక్కడా కూడా వ్యాపారాలు జరగని పరిస్థితి. ఇటువంటి స్థితిలో కరోనా మహమ్మారితో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినా ఐఫోన్12 సిరీస్ని ఈ ఏడాది తీసుకురావాలని ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆపిల్ భావిస్తోంది. ఐఫోన్12...
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని...
పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
మీకు కాఫీ తాగాలని ఉందా..టిఫిన్ తినాలని ఉందా..ఆ ఏముంది..ఇంట్లో చేసుకోవచ్చు..లేదా హోటల్లో ఎంచక్కా ఆరగించవచ్చు అని అంటారు..కాదా..కానీ బీచ్లో సముద్రం అలలు..ఒడ్డున కూర్చొని ఆస్వాదిస్తే..ఎలా ఉంటుంది. అయితే..దీనికో కండీషన్ ఉంది. ప్లాస్టిక్ ఇచ్చేయండి.. మీకు టీ,...
అమెరికా అధ్యక్షుడు గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్లో మోతేరా స్టేడియంలో...
కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.కేవలం రూ.40 లు ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200లకు విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో...
అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి...
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ....
ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు....
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు...
ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. డిటిహెచ్ నుంచి లోకల్ కేబుల్ ఆపరేటర్ల వరకు అందరూ TRAI నిబంధనలను తప్పక పాటించాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర రూ. వేలు,...