Hyderabad1 year ago
కీలక దశకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు.