Kerala Assembly Polls : కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదీ… అధికార ఎల్డీఎఫ్ పరిస్థితి ఎలా ఉంది… ప్రజల అభిమానంతో మరోసారి అధికారంలోకి వస్తుందా… గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన యూడీఎఫ్… ఈసారి...
Tamil Nadu : తమిళ తంబి మద్దతు ఎవరికీ… పదేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే గెలుస్తుందా… బీజేపీ అండతో అన్నాడీఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా… జయలలిత నిచ్చెలి శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుంది… స్టార్ హీరో...
Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు...
Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో...
AP High Court orders : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్ తరుపున సీనియర్ న్యాయవాది...
Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ...
GHMC elections counting : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. హైదర్ నగర్, రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైదర్ నగర్ డివిజన్ లో అభ్యర్థి నార్నే శ్రీనివాసరావు విక్టరీ పొందారు....
Congress victory AS Rao Nagar : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొంది. ఏఎస్ రావు నగర్ లో...
Mehidipatnam MIM victory : గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. గతంలో ఆయన జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు. గ్రేటర్...
GHMC Election Counting : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కించారు. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35...
BJP objected votes counting : జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి....
GHMC elections counting begins : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల...
GHMC election counting : యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బల్దియా ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. హైదరాబాద్ షహర్ కా షా ఎవరనేది తేలిపోనుంది. గ్రేటర్ పీఠంపై కూర్చునేదెవరో.. మధ్యాహ్నం...
Greater Election Counting : గ్రేటర్ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని...
Telangana Dubaka by-election counting : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతోంది. ఐదో రౌండ్ లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఆరో రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తోంది. దుబ్బాక...
Telangana Dubaka by-election BJP leading : దుబ్బాక ఉప ఎన్నికలో ఊహించని పరిణామం జరుగుతోంది. ఊహించని విధంగా ఓట్లు దక్కించుకోవటంలో బీజేపీ ముందుంది. దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ అయిన...
Judges in Georgia & Michigan Dismiss Trump Campaign Lawsuits మిచిగాన్,జార్జియాలో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని,ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్లను జార్జియా మరియు...
‘No doubt’ we will be declared winners: Joe Biden అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎవ్వరికీ అనుమానం వద్దని..విజయం తమదేనని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విశ్వాసం వ్యక్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయితే...
donald trump on usa election counting అమెరికా ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లను పక్కదారి పట్టించేందుకు కుట్ర జరిగిందని ట్రంప్ అన్నారు. సీట్లు కొల్లగొట్టాలనే...
Keep the faith guys, we are going to win this: joe biden అమెరికా ఎన్నికల్లో తమదే విజయం అని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సృష్టంచేశారు. నమ్మకం ఉంచండి…మనం విజయం...
TRS victory : దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ విజయాలకు ఎవరూ బ్రేక్ వేయలేరన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు....
nizamabad mlc : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత..ఇక ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. 14వ...
Nizamabad MLC By poll : మరికొన్ని గంటల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. రెండు గంటల్లో ఫలితం వెలువడనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్కు...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల...
కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు మీదుంది. టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. పరకాల,...
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శనివారం(జనవరి 25,2020)
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ బీజేపీ హావా కొనసాగిస్తోంది. 15 స్థానాలకు గాను 9 చోట్ల కమలం అభ్యర్థులు ఆధిక్యం...
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 8 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది....
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్...
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఈనెల 17 న వనపర్తి...
మాటలయుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటరాఫ్ పాయింట్గా మారిన ఈవీఎంల పని తీరుపై పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఓటమి భయంలో ఉన్న ప్రతిపక్షాలు ఈవీఎంలపై నిందలేస్తున్నాయని ప్రధాని మోడీ...
సార్వత్రిక ఎన్నికల ముగింపు దశ దగ్గరపడుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ కూడా సమీపిస్తోంది. దీంతో.. ఈనెల 23న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఎన్నికల అధికారులు. ఏపీ, తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఇప్పట్నుంచే...
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులో...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి...
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా తెలిసే అవకాశం ఉందని ఏపీ సీఈవో ద్వివేది అన్నారు. నియోజకవర్గానికి ఐదు బూత్ లలో వీవీప్యాట్ స్లిప్పులు, అసెంబ్లీ, లోక్ సభ పరిధిలో పది వీవీప్యాట్ లను లెక్కించాలని...
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు 21 పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. గతంలో 50...
అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆరు రోజులు...
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు...