Andhrapradesh3 months ago
కర్నూలులో నాటుబాంబు పేలుడులో గాయపడ్డ 7వ తరగతి విద్యార్థి మృతి
kurnool bomb blast: కర్నూలు జిల్లాలో నాటుబాంబు పేలుడు ఘటనలో గాయపడ్డ బాలుడు మృతి చెందాడు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. నిన్న(నవంబర్ 15,2020) నాటు బాంబు పేలుడులో బాలుడు వరకుమార్...