husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ...
Young men attempt to rape a young woman : పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దారుణం చోటు చేసుకుంది. ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ వద్ద ఓ మైనర్పై యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కత్తులు చూపించి...
Wedding Gift : ఏదైనా శుభకార్యానికి పిలిస్తే..గిఫ్ట్ లు తీసుకెళ్లడం కామన్. ఈ బహుమతుల విషయంలో..తోచిన విధంగా ఇస్తుంటారు. కొందరు క్యాష్ ఇస్తే..మరికొంతమంది దుస్తులు, వస్తువులు, ఇతరత్రా వాటిని ఇస్తారు. కానీ..ఓ స్నేహితుడి వివాహానికి హాజరైన...
Attack on another Advocate : తెలంగాణలో లాయర్ వామన్రావు దంపతులపై దాడి ఘటన మర్చిపోకముందే… నెల్లూరులో అడ్వకేట్పై దాడి జరిగింది. నెల్లూరు బార్ అసోషియేషన్ సభ్యుడైన లాయర్ రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి...
Lawyer couple murdered : న్యాయవాదుల దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావు ఏ1 నిందితునిగా...
Ukrainian couple CHAIN : ప్రేమికులు చెట్టాపెట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. పార్క్ లు, సినిమా థియేటర్లు, ఇతర ప్రాంతాలకు కలిసి వెళుతున్నారు. బీచ్ ల్లో తిరుగుతూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ..ఓ జంట మాత్రం చేతులను ఛైన్ తో కట్టేసుకుని...
highcourt lawyer couple murder case: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల వెనుక టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ హస్తం ఉన్నట్టు పోలీసులు...
highcourt lawyer couple murder: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై దుండగులు కత్తులతో...
45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని...
pre-wedding photo shoot lovers suicide : నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్న జంట..పెళ్లిలోనూ వీడని బంధం..తీరానికి కొట్టుకొచ్చారు. అక్కడ నీటిలో తేలుతున్న జంటను ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్లో ఫొటోలు తీస్తున్నారు. అక్కడి వాతావరణం అంతా...
wedding food menu aadhaar card : నేటి యువత ట్రెండ్ ను ఫాలో అవ్వటమే కాదు ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ కార్డులో కొత్త పంథాకు నాంది పలికారు. అటువంటి ఓ జంట...
Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు...
Madanapalle Double Murder : చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులే దారుణంగా హతమార్చారని అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత… ఈ...
Mentally disturbed : మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతి కిరాతకంగా హత్యచేశారు. క్షుద్రపూజల పేరిట, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను చంపేశారు. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించి ఇంతటి ఆధునిక...
పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాక కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయినా మ్యారేజ్ వాయిదా వేయలేదు. సాధారణంగా అయితే కరోనా వచ్చిందని భయపడి ఆందోళన చెందుతుంటే ఆ కపుల్ క్రియేటివ్ గా ఆలోచించింది. వినూత్న పద్ధతిలో పెళ్లి తంతు...
Muslim man converts to Hinduism హర్యానా రాష్ట్రంలో నవంబర్-9,2020న 19ఏళ్ల హిందూ యువతిని పెళ్లి చేసుకునేందుకు 21ఏళ్ల ముస్లిం యువకుడు మతం మారిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళను వివాహం చేసుకున్నాడు....
BabaKaDhaba : సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఓ పెద్దాయన దీనావస్థల ఉన్న వీడియోకు ఫుల్ రెస్పాండ్ వచ్చింది. ఆ పెద్దాయన కన్నీళ్లు తుడిచారు. ఆయనకు సాయం చేయడానికి ఓ దండులా కదిలారు....
tamilnadu mla love marriage : తమిళనాడు ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం కోర్టుకు హాజరు...
జార్ఖండ్ లోని సహీబ్గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్...
టీమిండియాలో ఫిట్నెస్ కపుల్స్ అంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. ఇదే బాటలోకి వచ్చేశారు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భార్య రితికాతో కలిసి వర్క్అవుట్స్ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో...
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా...
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి...
అదో నిరుపేద కుటుంబం. భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ అంధులే. వీరింటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. ఏకంగా లక్షల రూపాయలు బిల్లు రావడంతో ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. తాము ఉంటున్న...
కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న లక్ష్మణరావు...
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు. మహిళ జుట్టు కత్తిరించి,...
కరోనా భయాల మధ్య ఓ జంటకు డిజిటల్ విడాకులు మంజూరయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సాధారణంగా కోర్టు ద్వారా విడాకులు పొందాలంటే అడ్వకేట్లు చుట్టూ...
కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి సోషల్ మీడియాలో పలు జంటలు...
బాధ్యతగా ఉండాల్సిన పోలీసు దారితప్పాడు. న్యాయం చేయాల్సిన వ్యక్తే అన్యాయానికి దిగాడు. లాడ్జిలో దిగిన జంటను బెదిరించి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ టెంపుల్ కు చేరుకున్నారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఆలయం లోపలకు వెళ్లిన..సీఎం కేసీఆర్ దంపతులు...
కరోనా బాధితుల కోసం తక్కువ ధరకే వెంటిలేటర్ అభివృద్ధి చేసిందో భారతీయ-అమెరికన్ జంట. త్వరలో వెంటిలేటర్ ఉత్పత్తి దశకు చేరుకోనుంది. కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యులకు అవసరయ్యే వెంటిలేటర్లను త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకురానున్నారు....
మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులకు ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. మిడ్జిల్ మండలం మున్ననూర్ లో గాలివాన బీభత్సానికి టోల్ గేట్ షెడ్ కూలి దంపతులు అక్కడికక్కడే...
కరోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు...
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కులాలు అడ్డంకిగా మారాయి. పెద్దలు వారి ప్రేమ పెళ్లికి నో చెప్పారు. దీంతో
శృంగారం అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి… యవ్వనానికి వచ్చిన 16,17 ఏళ్ల వారి నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముదుసలి వరకు అందరూ అర్రులు చాచేవాళ్లే . వీళ్లలో కొందరు వెరైటీ మనుషులు ఉంటారు....
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని...
కరోనా వైరస్ వెళ్లిపో…ఇప్పటికే ఎన్నోసార్లు పెళ్లి వాయిదా వేసుకున్నాం..ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్లు..తిరిగి రాకు..అంటున్నారు ఓ యువ దంపతులు. రెండుసార్లు వైరస్, మరోసారి ప్రకృతి విప్తతులు రావడంతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది....
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. దీంతో చాలా మంది ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు..ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది బయటకు వెళ్లడం లేదు. ఈ వైరస్ ఎఫెక్ట్...
ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా
కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది....
కొన్ని కొన్ని సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే వాళ్లకు వాళ్ల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చిన ఘటనలు మనం ఇప్పటికే చూశాం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కులాంతర,మతాంతర వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయని...
కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ సిటీలో చిక్కుకున్ భారతీయ దంపతులు అక్కడ బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చైనాలో ఇప్పటికే 1700 మందిని బలి తీసుకొని 26 దేశాలకు విస్తరించిన కరోనాతో...
స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారు ఛత్తీస్ ఘడ్ లోని శుకల్ నిషాద్(73), గౌతర్హిన్ బాయిలు. ప్రేమలో స్వచ్ఛత..నిజాయితీ ఉంటే పెళ్లే చేసుకోవాల్సిన పనిలేదని ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలనుకున్నవారిద్దరూ 50 సంవత్సరాల పాటు సహజీవనం...
చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల వ్యాపారి రాత్రికి రాత్రి ఉడాయించాడు. రూ.30 కోట్లతో భార్య, భర్త పారిపోయారు. తిరుచానూరులో
గుజరాత్లోని సూరత్లో రోహిత్ కుమార్, అభిలాషల జంట గోమాత సాక్షిగా ఫిబ్రవరి 3న వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకలో గోమాతతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. రోహిత్ కుమార్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేయగా..అభిలాష చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)గా పనిచేస్తున్నారు. భారతదేశంలో గోమాతను...
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు...
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అయితే సీఏఏకి...
ఏపీలో కాల్మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.
ప్రసవానికి హాస్పిటల్కు పోతే ఎంత ఖర్చు అవుతుంది. మహా అయితే రూ. 18వేలు అవుతుంది. అయితే ఓ ఎన్ఆర్ఐకు మాత్రం ఎంత అయ్యిందో తెలిస్తే గుండె గుబేలుమంటుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు ఓ తెలంగాణ యువకుడు. ముచ్చటపడి విజిటింగ్ వీసాపై...
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.