US President Trump Extends H1B Visa Ban : వలస కార్మికులపై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి...
శనివారం నుంచి మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచేశారంటూ ప్రచారం చేసేస్తుంది అంతర్జాతీయ మీడియా. నిజానికి ఫలితాలను డిసైడ్ చేయడం, అధికారం అప్పజెప్పడం అనేవి మీడియాకు అధికారంలో లేని విషయాలు. ఈ...
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టో తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పామని నారాయణ స్వామి స్పష్టం...
మన దేశంలోని కోర్టులో క్రైమ్..సివిల్ కేసులూ పెండింగ్ ల్లోనే పడి ఉంటాయి. వీటిపై విచారణ ఎంతకీ తెగదు..సాగుతూనే ఉంటుంది. దీనికి తోడు కరోనా లాక్డౌన్ తోడవటంతో ఈ కేసులు కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్నాయి. లాక్ డౌన్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు....
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో...