కరోనా భారతదేశంలో వినాశనం కొనసాగిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగిపోతూ ఉన్నాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16.5 మిలియన్లు దాటేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశంలో...
కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే...