కరోనావైరస్ నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడో కుమారుడు.. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.....
వారం రోజుల్లో కరోనాను తరిమికొట్టే మందు కనిపెట్టామని ప్రకటించేసిన రామ్ దేవ్ బాబాకు మరో చిక్కు వచ్చి పడింది. రీసెర్చ్ ముగిసేంతవరకూ ప్రకటనలు ఆపేయమని ఆరోగ్య శాఖ సూచిస్తే ఒక మంత్రి అది ఎవరైనా అమ్మినట్లు...