WHO-remdesivir : ప్రముఖ ఫార్మా కంపెనీ గిలాడ్ అభివృద్ధి చేసిన remdesivir మలేరియా డ్రగ్ను ప్రీక్వాలిఫికేషన్ డ్రగ్ లిస్టు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలగించింది. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులకు Remdesivir డ్రగ్ వాడేలా...
Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా...
కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు...
Aspirin COVID-19 patients : కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారిలో మరణ ముప్పును ఆస్పిరిన్ తగ్గించగలదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు....
COVID-19 patients mental illness : కరోనా నుంచి కోలుకున్న వారిలో 90 రోజుల్లోనే మానసికపరమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట.. ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరిలో ఇలాంటి మానసిక సమస్యలు అభివృద్ధి చెందుతున్నాయని సైకాలిజిస్టులు...
COVID-19: ప్రతి ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి కనిపించిన ప్రధాన లక్షణం గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యే. వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు వంటివి మాత్రమే కనిపించాయని స్టడీలు చెబుతున్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలతో పాటు కొవిడ్-19కు సంబంధం ఉంటుందని...
Vitamin-D deficiency కరోనా బాధితుల్లో చాలామందిలో విటమిన్ D లోపం కారణంగా ఆస్పత్రి పాలయ్యారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. స్పెయిన్ లోని ఓ ఆస్పత్రిలో విటమిన్ డి లోపమున్న 80 శాతానికి పైగా కరోనా...
Covid-19 patients : ప్రపంచమంతా కరోనా వైరస్ పట్టిపీడుస్తోంది. కరోనా వైరస్ బారినపడినవారిలో ఎక్కువ శాతం కోలుకుంటున్నారు.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటోంది. కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూనే ఉన్నారు. కొంతమందిలో...
Ayurvedic medicines remedy for COVID-19 : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఆయుర్వేద విధానంతో కరోనా నుంచి 10 రోజుల్లోనే కోలుకోవచ్చునని చెబుతున్నారు. దీనికి సంబంధించి...
COVID-19 తీవ్రమైన కేసులతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరిన రోగులలో బలహీనమైన టైప్ I ఇంటర్ఫెరాన్ (IFN) సిగ్నలింగ్ ఉన్నట్లుగా రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. మాములుగా అయితే కరోనా రోగులు దాదాపు కోలుకునే అవకాశాలే...
Stay Home Stay Safe : తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,69,169కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 2,151 గా ఉంది....
మీ ఛాతిలో తరచుగా నొప్పి వస్తుందా? అది కరోనా లక్షణమోనని భయాందోళనకు గురవుతున్నారా? అయితే ఛాతిలో నొప్పి అనేది కరోనా లక్షణాలతో సంబంధం ఉందో లేదో వైద్యులు పలు కారణాలను వెల్లడించారు. వాస్తవానికి కోవిడ్-19 సోకిన...
కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో...
ఈ మందు వాడితే..కరోనా నుంచి కాపాడుకోవచ్చు..మరణాల రేటు తగ్గుతుంది కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది. దీని బారి నుంచి బయటపడాలంటే..వ్యాక్సిన్ తప్పనిసరి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు. మందు ఎప్పుడెస్తుందా...
ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీలు Covid-19 నుంచి స్టెరాయిడ్లు రక్షించగలవని తెలిపాయి. దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్లు కూడా కొత్తగా రికమెండ్ చేస్తున్నారు. తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఇవ్వడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. జూన్...
తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువని, ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు...
కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను...
ఊబకాయంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఆర్యోగం డేంజర్లో ఉంది.. కరోనా సమయంలో అధిక బరువు ఉన్నవారికి మరింత రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ 65 ఏళ్ల లోపు కోవిడ్ బాధితులకు మరణం...
తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ...
కరోనా వైరస్ సోకిన రోగులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. తీవ్రమైన COVID-19 రోగులకు మితమైన చికిత్స కోసం బయోలాజిక్ మెడిసిన్ ఇటోలిజుమాబ్ను ప్రవేశపెడతామని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ ప్రకటించింది. ఇది ఒక్కో సీసా...
కరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా...