man returns home : కరోనా సోకడంతో 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 243 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అన్ని రోజుల పాటు చికిత్స...
Post Covid Treatment Under Aarogya Sri : కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తే దుష్ప్రభవాలకు సంబంధించి ట్రీట్ మెంట్ పొందవచ్చు. కోవిడ్ ట్రీట్...
కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53...
కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు....
కోవిడ్-19 ట్రీట్మెంట్ లో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్(Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ- సిప్లా త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR ) తెలిపింది....
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్...
ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు....
కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ Glenmark Pharmaceuticals కంపెనీ ప్రకటించింది. యాంటీవైరల్ డ్రగ్ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం ‘ఫవిపిరావీర్’...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 వ్యాధికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ కోసం వచ్చేవారం నుంచి సింగపూర్ సంస్థ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది. సింగపూర్ ఆధారిత బయో టెక్నాలజీ కంపెనీ Tychan తొలి దశ ట్రయల్ మొదలుపెట్టనుంది....
ప్రైవేటు ఆసుపత్రులలో కరోనావైరస్ చికిత్సకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చికిత్స ఫీజు రోజుకు రూ.15వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. రోగుల నుండి ఎవరైనా ఆపై మొత్తాన్ని వసూలు చేస్తే చర్యలు...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఇప్పటికే భారత్ అనుబంధంతో కొన్ని దేశాల్లోని సైంటిస్టులు కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కొన్ని క్లినికల్...
ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో...