తెలంగాణ ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ కారణంగా ఆదాయంలేక అవస్థలు పడుతోన్న ఆర్టీసీ…. ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్శిల్, కార్గో సేవలను...
కరోనా దెబ్బకు అంతా లాక్ డౌన్.. అందరూ ఇళ్లకే పరిమతమయ్యారు. అందులోనూ సామాజిక దూరం పాటించాల్సిన సమయం. బయటకు వెళ్తే కరోనా భయం.. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఏదో ఒక పనిచేస్తూ సరదాగా గడిపేస్తున్నారు....