COVID-19 Vaccines Work Good : యూకే, అమెరికాలో మొదటి టీకాలు ఆమోదం పొందిన రెండు నెలల తరువాత షాట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ బలమైన డేటా వెలువడింది. COVID-19 నుండి ప్రజలను రక్షించగలదని రుజువైంది. న్యూ...
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిపై కఠిన...
తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి అందులో ఉన్న కరోనా వైరస్ ను పోగొట్టచ్చని కొత్త స్టడీ బయటపెట్టింది. ‘నిజానికి తల్లి పాల నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకుతుందనే దానిలో ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా కరోనా...
చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే...
కరోనా వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ప్రపంచ దేశాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. వారి వారి వ్యాక్సిన్ ను సక్సెస్ చేయటానికి తద్వారా వ్యాక్సిన్ సాధించిన ఘనత కోసం ప్రపంచ దేశాలన్నితలమునకలయ్యాయి. ఈ క్రమంలో స్వీడన్కు...
ప్రపంచమంతా కరోనా వ్యాప్తితో బెంబేలిత్తిపోతోంది. ఇప్పుడు కరోనా చాలదంటూ మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. పందులలో గుర్తించిన H1N1 కారక స్వైన్ ఫ్లూ వైరస్ మాదిరిగా కొత్త స్వైన్ ఫ్లూ పగడ విప్పుతోందనే వార్త...
భారతదేశంలో విస్తరిస్తోన్న కరోనా వైరస్లో ఏదైనా మార్పు (mutate)జరుగుతోందా లేదా అధ్యయనం చేసేందుకు దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భావిస్తోంది. SARS–కోవిడ్2 తన రూపం మార్చుకుందా...
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా,...
కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో...
కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినా..కొత్త కొత్త కేసులు నమోదవుతుండడం భారత ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. లాక్ డౌన్ ఉన్నా..కేసులు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై నజర్ పెట్టింది....
కరోనా ప్రళయానికి ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దానికి ఎదురెళ్లుతోంది క్యూబా కంట్రీ. వైరస్ కోరలు విరిచేస్తామని.. రొమ్ము విరుచుకుని సవాల్ విసురుతున్నారు ఆ దేశ డాక్టర్లు. కోవిడ్-19 వైరస్ను మాత్రమే కాదు.. అంతకుమించి వ్యాధులొచ్చినా ఫికర్...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు...
చైనాలోని వుహాన్లో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి… హైదరాబాద్ చేరుకుంది. చైనా నుంచి 15 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన జ్యోతి… ఇన్నిరోజులు మానేసర్లోని వైద్యుల పరిశీలనలో ఉంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి...
తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్పూర్కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కరోనా...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫిబ్రవరి 29వ తేదీనే ఈ పరీక్షలు చేయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం కాంగ్రెస్ ఈ...
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం అంటే సాధారణ విషయమేమీకాదు. ఆ వైరస్ నుంచి వైద్యులు తమను తాము కాపాడుకోవడమూ ఎంతో ముఖ్యం. తమను పాడుకుంటూనే.. కరోనా బాధితులనూ రక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంలో...
ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..? మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్లో పట్టేంత పరిమాణంలో గ్యాస్ విడుదలవుతుంది....
ఇప్పటిదాకా చాలా వైరస్లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్గా కరోనా స్ప్రెడ్ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు....
కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా...
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి...
అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. తొందర్లోనే దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లు కూడా ఈ సంస్థ ప్రకటించింది. కరోనా కల్లోలానికి అమెరికా దేశంపై తక్కువ ప్రభావమే పడినప్పటికీ చైనా...
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని.. ఇండియాకు తీసుకురానున్నారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం విమానంలో భారత్కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో...
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్...
డ్రాగన్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో 72వేల కంటే ఎక్కువ మందికి సోకినట్టు ధ్రువీకరించినా, అనుమానిత కేసులపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి కొత్త సమాచారాన్ని చైనా శాస్త్రవేత్తలు రివీల్ చేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్...