కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని...
కరోనా కష్టకాలంలో గోద్రా మసీదు నిర్వాహకులు పెద్ద మనస్సును చాటుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన మాటను మరోసారి నిజం చేస్తూ.. కులం, మతం అంతరాలను పక్కనపెట్టి గోద్రా మసీదును కరోనా కేర్ సెంటర్ గా...