ఏపీలో కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక...
కరోనా వైద్యసేవలన్నీ మెట్రోలకే పరిమితం. అలాగని ఎక్కడ కరోనా సోకినా వాళ్లను సిటీలకు తీసుకెళ్లడమూ కష్టమే. దానికితోడు మెట్రీలన్నీ రెడ్ జోన్సే. అందుకే కేంద్రం కొత్తగా ఓ ఆలోచన చేసింది. ఏలాగూ రైల్వేలు ఇప్పట్లో పూర్తిగా...