Karnal హర్యానాలోని ఓ స్కూలోలో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు కరోనా బారినపడ్డారు. కర్నాల్ సిటిలోని ఓ స్కూలోలో 54మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు కర్నాల్ సివిల్ సర్జన్ యోగేష్ కుమార్ శర్మ తెలిపారు....
Corona Positive After 2nd Dose: కరోనా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఓ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ కొవిడ్ పాజిటివ్ వచ్చింది. రెండో డోస్ తీసుకున్న కొద్ది రోజులకే పాజిటివ్ రావడం గమనార్హం....
Maharashtra Covid Cases: మరోసారి మహారాష్ట్రలో కరోనా వేవ్ చెలరేగిపోతుంది. గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మరణించారు. వీటితో ఇప్పటి వరకు మహారాష్ట్రలో...
Covid Positive కరోనా కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖంపట్టడంతో దాదాపు చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్న విషయం తెలిసిందే. గత నెల నుంచి కేరళో 10,12వ తరగతి విద్యార్థులు స్కూల్స్ కి భౌతికంగా హాజరవుతున్నారు. అయితే...
Coronavirus 31 times: రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఐదు నెలల క్రితం కొవిడ్-19కు గురైన యువతికి గత ఐదు నెలలుగా 5సార్లు పాజిటివ్ వచ్చింది. భరత్పూర్ లోని ఆర్బీఎమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మహిళ...
Rajasthan woman : రాజస్థాన్కు చెందిన శారద అనే మహిళకు 5 నెలల్లో 31 సార్లు కోవిడ్ పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. 31 సార్లు కోవిడ్ పాజిటివ్ వచ్చినా జ్వరం, నీరసం, దగ్గు, జ్వరం...
Super-spreading’ Covid Strain Horror in Nellore district : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వణికిస్తోందో అందరికీ తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రజలను భయపెట్టింది....
Guruvayoor temple closed : కేరళ రాష్ట్రం, త్రిసూర్ లోని ప్రముఖ దేవాలయం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ...
Using fake Covid-19 Report, trio adbucts man in ambulence in Bengaluru, Wife involved : బెంగుళూరు కు చెందిన వివాహిత మహిళ మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇల్లు...
Ahmed Patel Moved To ICU : కరోనా బారినపడిన సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను ఐసీయూకు తరలించినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుర్గావ్లోని మేదాంత ఆస్పత్రిలో అహ్మద్ చికిత్స పొందుతున్నారు. కరోనా...
Coronavirus Official Symptoms : కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ సోకినట్టు అనవాళ్లు కనిపించడం లేదు. కరోనా సోకిందా లేదా అనేది కూడా అర్థంకాని పరిస్థితి. (Covid positive in lockdown) లాక్డౌన్...
Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు...
COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా అలానే కనిపిస్తోంది. రాష్ట్రంలో వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతోంది.. కరోనా నుంచి కోలుకున్నవారికి కరోనా మళ్లీ వ్యాపిస్తోంది.. సాధారణంగా ఒకసారి కరోనా సోకితే వారిలో యాంటీబాడీస్ తయారవుతాయి.. కరోనా నుంచి కోలుకున్నవారిలో వైరస్ను తట్టుకునేలా యాంటీబాడీస్ సాయపడుతాయి....
బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు...
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్...
విజయనగరంలోని ఓ గ్రామంలో 27 పాజిటివ్ కేసులు నమోదై కలకలం రేపుతుంది. దీంతో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల ముత్తాయివలస గ్రామంలో జరిగిన శుభకార్యానికి విజయనగరానికి చెందిన ఓ కుటుంబం వచ్చింది....