శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్కు కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు...
నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా…అంతా మంచే జరుగుతుంది అంటున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆసుపత్రిలో తన పని తానే చేసుకుంటున్నానని తెలిపారు. ఆయన కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2020, మే 31వ తేదీ ఆదివారం ఒక్కరోజే కొత్తగా రికార్డు స్థాయిలో 199మంది కరోనా బారినపడ్డారు. తెలంగాణలో ఒక్కరోజు ఇన్ని కేసులు నిర్ధారణ కావడం...