ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్...
వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది...
Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృతి...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల...
New symptoms of covid 19: కరోనా సెకెండ్ వేవ్ విస్తరిస్తూ భయపెట్టేస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా కరోనా విస్తరిస్తూ ఉండగా.. ప్రజలు మాత్రం భయపడకుండా తిరుగుతూ ఉండడంతో కరోనా తీవ్రత విపరీతంగా పెరిపోతుంది....
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో...
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని...
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది....
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న...
తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో గుండెలను తాకుతోంది. కరోనా బారిన పడ్డ ఓ తండ్రి అవస్థ చూసి తట్టుకోలేకపోయిన కుమారుడు చేసిన అభ్యర్థన అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆసుపత్రిలో బెడ్ అన్నా ఇవ్వండి లేదా...
అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. ఒక్కరోజే 1925 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది(2021) నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే హరిద్వార్ లో కొనసాగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది...
వ్యాక్సిన్ కు బ్రేక్
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 కోట్లు...
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి
పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో...
కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు పల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో...
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. దేశంలో రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రోజువారీ కేసుల సంఖ్య 81వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇది...
తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ మహ్మమారి కలకలం రేపుతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్లోని మెడికల్ షాపులను తెలంగాణ...
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్...
కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్...
మనిషి వేటిని అయితే రక్షణ కవచాలు అంటున్నాడో, ఏవైతో తమ ప్రాణాలు కాపాడుతున్నాయో అని నమ్ముతున్నాడో.. ఇప్పుడవే.. ప్రాణాంతకంగా మారాయి. వాటి పాలిట మృత్యువులా మారాయి. వాటి ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా..
తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్రతో కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది.
500 rupees Fine for no mask : కరోనావైరస్ కట్టడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకపోతే విధించే జరిమానాను భారీగా పెంచింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మాస్క్ ధరించనివారికి రూ.100 జరిమానా...
ఏడాదిన్నరకు పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు, షాకింగ్ నిజాలు తెలుస్తూనే ఉన్నాయి. కరోనావైరస్ పై జరుగుతున్న పరిశోధనల్లో విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో...
Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా?...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మరోసారి పడగ విప్పింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
విద్యా సంస్థలు(ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు) తాత్కాలికంగా మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని పరీక్షలు...
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి థియేటర్లు మూసివేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. సినిమా...
ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. మరికొన్నాళ్లు నిరీక్షణ తప్పదని చెప్పింది. అంతేకాదు అదనపు బాదుడు ఇంకొన్నాళ్లు భరించాల్సిందే అని తేల్చింది.
కరోనా వైరస్ దేశంలో మళ్లీ రెచ్చిపోతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది....
కొవిడ్ కేర్ సెంటర్ లో ఉండలేక తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి కరోనా సోకిన ఓ యువతి చిక్కుల్లో పడింది. నరకం చూసింది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో 200కు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య...
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల...
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 11,2021) కరోనాతో ఒకరు మరణించారు. గడిచిన 24గంటల్లో 163 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 733...
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త...
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపై పని చేస్తుందని నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆధారం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నిపుణుడు ఈ విషయాన్ని చెప్పారు....
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు...
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ...
ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు....
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు...
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల...
Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా...
new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల...
These Shoes Are A Metre Long: కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టీకా వచ్చినా కరోనా ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదనే చెప్పాలి. పలుదేశాల్లో మరోసారి కరోనా తీవ్రత పెరిగింది....
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు...