మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు.