Rahul Gandhi ప్రధాని మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాను ఎదుర్కోవటంలో ప్రధాని విఫలమయ్యారనన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ రాజస్థాన్ వెళ్లారు. మధ్యాహ్నం...
పోలీసులు యూనివర్సిటీల్లోకి వెళ్లి విద్యార్థులను తీసేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజల అభిప్రాయాలను వినాలి. అలాకాకుండా విద్యార్థులను, జర్నలిస్టులన వెళ్లగొట్టే విధంగా నార్త్ ఈస్ట్ ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో పిరికిపంద చర్యలకు పాల్పడుతుంది.