SIM swap scams .. Interstate gang arrested : సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మీరారోడ్డు...
Ten years imprisonment for driving under the influence of alcohol : కొత్త సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న మందుబాబులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపితే...
Four arrested in instant app loan case : స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ పేరుతో గురుగావ్ కేంద్రంగా పని చేస్తున్న ఆన్లైన్ యాప్ లోన్ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ లోన్...
loan apps Bucket system to collect loans : లోన్ యాప్స్ రుణాలను వసూలు చేసేందుకు బకెట్ సిస్టం పెట్టుకున్నాయని సీపీ సజ్జనార్ అన్నారు. డ్యూ డేట్ వరకు సాఫ్ట్గా మాట్లాడుతారని తర్వాత.. వాయిస్...
Cyberabad CP Sajjanar countered BJP MLA Rajasingh’s comments : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సీపీ...
Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్...
nepali gang: హైదరాబాద్పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా..వరసబెట్టి జరుగుతోన్న చోరీలు..రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి..ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది..సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి కారణం ఏంటి.....
cp sajjanar : కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతుండగా ఉత్తరప్రదేశ్ బోర్డర్ లో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి...
cricket betting: మీరు క్రికెట్ అభిమానులా..? ఐపీఎల్లో ఏ టీమ్ గెలుస్తుందో ముందే ఊహించేస్తున్నారా..? బెట్టింగ్ కాసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. మీకు డబ్బు ఆశ చూపి నిండా ముంచేసుందుకు కొందరు కాచుకు...
ఛత్తీస్ గఢ్ కు చెందిన గంగాధర్ అనే దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కానీ ఈ దొంగ అందరిలాంటోడు కాదు. ఇతడి వివరాలు తెలుసుకుని...
ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారనే తాను అనుకునే వాడినని, కానీ రక్షక...
దొంగలకు దొంగ.. స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. ప్రైవేటు స్కూళ్లో పాఠాలు చెప్పే మాస్టరూ.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. అతడితో పాటు మరో నలుగురిని శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల...
స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో భూములను స్వధాత్రి...
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయినా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. యథేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్
దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఢిల్లీకి వెళ్లి ..సుప్రీం కోర్టు విచారణకు హాజరై ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్ధితులు...
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ...
దిశ అత్యాచారం, హత్య కేసు..లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్లు 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం పిటిషన్లు దాఖలు...
దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో...
కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక...
దిశా హత్యాచారం కేసులో నలుగురు నిందితులు పారిపోతుండగా కాల్చి చంపేశారు పోలీసులు. డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను...
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై కీలక విషయాలని వెల్లడించారు సీపీ సజ్జనార్. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు తెలిపారు. ప్రియాంక రెడ్డిపై సామూహిక లైంగికదాడి, హత్య పథకం ప్రకారమే నలుగురు చేసినట్లు...
పాకిస్తాన్లో అరెస్టైన్ ప్రశాంత్పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.