CPI leader Narayana Interesting proposal : విశాఖ ఉక్కు ఉద్యమంలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఒకే వేదికపై గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు దర్శనమిచ్చారు. మరోవైపు ఉక్కు ఉద్యమం కేంద్రంగా సీపీఐ జాతీయ కార్యదర్శి...
CPI leader Narayana serious allegations against Hero Nagarjuna : ప్రముఖ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కేసు వేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బిగ్ బాస్ షో లో...
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను...
ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఆ ప్రాంతంలో నేడు ఎర్ర జెండాలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల పాటు తమ పట్టును నిలబెట్టుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కోల్పోయే
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో పొత్తు కుదిరింది. టీడీపీ, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది.
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో...
ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి...
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను...
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేధాలు ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ...
ఏపీలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాలిత...
అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ...
ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్...
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.
జనసేన, వామపక్షాల కూటమిలో చీలిక వస్తుందా..? పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పొత్తులో భాగంగా విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్కుమార్...
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి...
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం...
అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత...
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ కి సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్యలకు...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బెట్టింగ్ కాసేవారికి బెట్టింగ్ రాయుళ్లు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. మరోపక్క ఈనెల 23...
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ...
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు వెళతారు. మోడీ ప్రయాణించే గన్నవరం...
విజయవాడ: గవర్నర్ ప్రసంగంలో ఒక్క కొత్త అంశం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన ఈరోజు విజుయవాడలో గవర్నర్ ప్రసంగంపై స్పందిస్తూ “చంద్రబాబు ఆరు నెలలుగా పదేపదే చెబుతున్నదే గవర్నర్ తన...
విజయవాడ: ఏపికి ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీల అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. “ఏపి హక్కుల కోసం పోరాటం” పేరుతో విజయవాడలో...
విశాఖపట్టణం : రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసేనానీ వ్యూహాలకు మరింత పదును పెంచారు. లెఫ్ట్ వారితోనే రైట్ అన్న పవర్ స్టార్..వారితో చర్చలను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా జనవరి 25వ తేదీ...
కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి.