Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రాకర్స్ పేల్చి పర్యావరణాన్ని కాపాడాలంటూ అభిమానులకు సలహా ఇచ్చాడు. దేశమంతా దీపావళి సందర్భంగా అలా ఉండాలంటూ సూచించాడు. దీనిపై ఉదిత్ రాజ్ అదే మీనింగ్...
Three injured in disagreement manufacture ammunition : దీపావళి పండుగ పూట ఆ ఇంటి విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలి ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్ధితి...
supreme court green signal for crackers in telangana state : తెలంగాణ రాష్ట్రంలో బాణా సంచా కాల్చటంపై ఉన్ననిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రాకర్స్ కాల్చే విషయంలో...
Diwali Nomulu are on Sunday! : దీపావళి పర్వదినం వచ్చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి నాడు హారతులు ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇవ్వడం...
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల...
కేరళలో క్రాకర్స్ పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పని చేసిన వారిని శాడిస్టులు, సైకోలుగా
కేరళలో గర్భిణీ ఏనుగు చనిపోయిన ఘటన విని యావత్ దేశమంతా విచారం వ్యక్తం చేస్తుంది. పేలుడు పదార్థాలు పెట్టిన పైనాపిల్ తిని చనిపోయింది మొదటి ఏనుగు కాదని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. కొల్లామ్ జిల్లాలో మరో...
తమ అభిమాన హీరో, హీరోయిన్స్ సినిమా విడుదలైతే..ఎలా ఉంటుంది సంబరాలు. థియేటర్స్ లో మాములుగా ఉండదు కదా.. అభిమాన హీరో కటౌట్ కి పూల మాలల వేస్తూ..డప్పు వాయిద్యాలు నడుమ..విజిల్స్ వేసుకుంటూ ఫ్యాన్స్ నానా హంగామా...
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,ధ్యాన్ చంద్...
దీపావళి వచ్చేస్తోంది. దీపావళి అంటేనే క్రాకర్స్ పండగ. బాణాసంచా కాల్చేందుకు చిన్న, పెద్ద రెడీ అవుతున్నారు. రకరకాల టపాసులు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. అయితే.. నాన్
దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. ఊరేగింపులో భాగంగా బాణసంచా కాల్చడంతో నిప్పు రవ్వలు ఎగసిపడి ఓ గోదాంలోని అట్టపెట్టెలపై
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో...