car crash in SRSP canal : వరంగల్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ కాల్వలో కారు పడిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఉదయం ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకుపోయింది. వరంగల్...
A truck crashed into a worker in Kamareddy : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడు.. ఆ...
WhatsApp hack of celebrities in Hyderabad: హైదరాబాద్లో పలువురు ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయింది. ఎమర్జెన్సీ మెసేజ్ల పేరుతో సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్తో...
ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం...
కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్...
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్...
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లోని...
క్రీడా జగత్తులో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దిగ్గజ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు చనిపోవడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బ్రయంట్, కూతురు జియాను...
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది....
భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్,...
కొలంబియా దేశంలో మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. అల్బాన్ మున్సిపాలిటీలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బెల్ 412 హెలికాప్టర్ పాలన్ క్యూరో వైమానిక స్థావరం నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. అనంతరం ఈ...
నిర్మల్ జిల్లాలో జెన్ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు...
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని బీడర్ ఏరియాలో ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. రణ్ బీర్ సింగ్ తో...
చిలీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు మృతి చెందారు.
పాక్ చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్ 21తోనే కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి స్పష్టం చేసింది.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం...
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్...
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5...
బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్ కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన...
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు...
జమ్మూకాశ్మీర్ లో షాకింగ్. భారత యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు చనిపోయారు. రోజువారీ నిఘాగా భాగంగా మిగ్ విమానం గాల్లోకి లేచింది. బుడ్గాం సమీపంలోకి వెళ్లిన వెంటనే మిగ్ విమానం కూలిపోయింది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం...
ఓ తండ్రి చేసిన పొరపాటు..చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లో అల్లరి చేష్టలు..ముద్దు ముద్దు మాటలు వినిపించకుండా పోయాయి. కన్నతల్లి దండ్రుల రోదన వర్ణానాతీతంగా ఉంది. తన పొరపాటుకు కొడుకు బలయ్యాడని ఆ తండ్రి...
ఇరాన్ రాజధాని తెహ్రాన్ కి సమీపంలోని ఫత్ విమానాశ్రయం దగ్గర సైన్యానికి చెందిన బోయింగ్ 707 కార్గో విమానం క్రాష్ అయింది. విమానంలో ఉన్న 16మందిలో 15మంది ఈ ఘటనలో చనిపోయారని ఇరాన్ ఆర్మీ తెలిపింది....