Home » criticizes
చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
సీఎం జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు
మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచేసినందుకు దేవుడా? లేదా వంట గ్యాస్ ధర రూ.1200లకు పెంచినందుకు దేవుడా?
సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
165 స్దానాల్లో గెలిచి చంద్రబాబును సిఎంగా చేద్దామని .. వైనాట్ 175 అంటూ భీరాలు పోయే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.