చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అనేక దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 361 మంది ఈ వ్యాధి బారినపడి మరణించినట్లు ANI ...
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక బంగారు గనిలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలోగోడ కూలి 30 మంది కార్మికులు మరణించారు. మరో 7గురికి గాయాలయ్యాయి....