Girlfriend who murdered boyfriend who was harassing her : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో దారుణం జరిగింది. ప్రియుడిని ప్రియురాలు దారుణంగా హత్య చేసింది. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి తాతాజీ అనే...
SBI employee killed by her boyfriend : అనంతపురం జిల్లా ధర్మవరంలో SBI ఉద్యోగి స్నేహలత హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె ప్రియుడు రాజేశే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజేశ్ను...
lodge manager murdered in Dharmavaram : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి ఉమాలాడ్జికి ముగ్గురు వ్యక్తులు రూమ్ కావాలంటూ వచ్చారు. ఆ సమయంలో వారు ముగ్గురు మద్యం సేవించి...
drink sanitizer: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. నాటుసారా అనుకుని ఇద్దరు వ్యక్తులు శానిటైజర్ తాగేశారు. దీంతో వారు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు. వారి...
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా...
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి...
ఏపీ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. శంకర్ నారాయణ కుటుంబంలోని ముగ్గురు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. అయితే మంత్రికి మాత్రం కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. మంత్రి శంకర్...
అనంతపురం జిల్లా ధర్మవరం డిపోలో నిలిపి ఉన్న ఆర్టీసీ బస్సు(ఏపీ02జెడ్ 0552)ను ఓ వ్యక్తి చోరీ చేయడం సంచలనం రేపింది. ఆ వ్యక్తి పట్టపగలే ఆర్టీసీ బస్సుని తీసుకెళ్లిపోయాడు. అయితే సిబ్బంది చూడటం, పోలీసులకు సమాచారం...
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు...
వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్న విద్యార్ధినిలు ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్ధినిలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. స్కూలుకని వెళ్లిన ఈ ముగ్గురు ఆత్మహత్య...
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో...
ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ టైంలో అధికారపక్షమైన టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం...