asha worker died in gunturu district due vaccine reaction : కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ మృతి చెందిన విషాద ఘటున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి...
Govt job for kin పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు శుక్రవారం(జనవరి-22,2021) సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. నూతన...
Bangalore Famous biker King Richard Srinivasan died : అతనో బెంగళూరుకు చెందిన స్టార్ బైకర్..భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడు. అతను ఏ బైక్ కైనా కిక్ కొట్టి గేరు మార్చాడంటే..కళ్లు మూసి...
The husband died while trying to save his wife : చెన్నైలో విషాదం నెలకొంది. భార్యను కాపాడబోయి భర్త మృతి చెందారు. రామనాథపురంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోగా గర్భిణి భార్యను కాపాడిన...
Newly registered 199 corona cases in AP, one died : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు...
Man finds image of dad on Google Earth : గూగుల్ ఎర్త్ లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఫొటోలు చూసిన కొడుకు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా...
married woman commit suicide due to dowry harassment : నల్గొండ జిల్లాలోని కేతెపల్లి మండలం కొర్లపహాడ్లో దారుణం జరిగింది. కట్నం వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. గత...
Cop mows down pan shop owner ఉత్తరాఖండ్లో బాజ్పూర్లో ఓ పాన్ షాపు నిర్వాహకుడిని ఓ పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా కారుతో గుద్ది చంపడం కలకలం సృష్టించింది. షాపులో కొనుగోలు చేసిన సిగరేట్ ప్యాకేట్...
YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం...
Col Narendra ‘Bull’ Kumar passes away ప్రముఖ పర్వతారోహకుడు కల్నల్ నరేంద్ర”బుల్”కుమార్(87) కన్నుమూశారు. కశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్ భారత్ చేజిక్కించుకోవడంలో సహాయం చేసిన సైనిక యోధుడు నరేంద్రకుమార్ గురువారం కన్నుమూశారు. వయో...
Telugu Actor Narsing Yadav Died : ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…తుదిశ్వాస విడిచారు. తెలుగు,...
The son who attacked the parents..the mother died : కృష్ణా జిల్లాలో ఓ కసాయి కన్న తల్లిదండ్రులపైనే దాడికి పాల్పడ్డాడు. తల్లి, తండ్రిని దారుణంగా నరికాడు. ఈ దాడిలో తల్లి మరణించగా…. తండ్రి...
Interesting Nagarjunasagar politics : నాగార్జునసాగర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్కే అన్ని పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. సిట్టింగ్ స్థానం...
The baby died due to doctors negligence : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య నర్సింగ్ హోమ్ వద్ద కొంతమంది ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ పసిపిడ్డ మరణించాడని ఆరోపించారు....
Newly registered 402 corona cases in AP : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 402 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 56, 425 శాంపిల్స్...
TV Actress VJ Chitra father-in- law complaint to police her death : తమిళ టీవీ నటి వీజే చిత్ర బలవన్మరణంపై పలు అనుమానాలున్నాయని ఆమె మామ, హేమంత్ కుమార్ తండ్రి రవిచంద్రన్...
shigella infection ఓ వైపు కోవిడ్-19పై అలుపెరుగని పోరాటం చేస్తోన్న కేరళ రాష్ట్రానికి ఇప్పుడు మరో వ్యాధి టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గకముందే కేరళలో మరో వ్యాధి సంక్రమిస్తోంది. కొజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో...
Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం...
Farmer Protesting Near Delhi Border Dies నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 22రోజూ కొనసాగుతున్నాయి. అయితే,ఢిల్లీ-హర్యాణా సింఘూ సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్న రైతుల్లో ఇవాళ(డిసెంబర్-17,2020)...
9 newborns die in Kota hospital రాజస్తాన్ రాష్ట్రంలోని కోటా సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరోసారి పిల్లల మరణాలు కలకలం సృష్టించాయి. జేకే లొన్ హాస్పిటల్ లో కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది...
US : michigan couple married for 47 years die of corona : కష్టంలోను..సుఖంలోనే కలిసి మెలిసి ఉన్న భార్యాభార్తల్ని కరోనా కాటువేసింది. 47 సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నో చూసిన ఆ...
America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్ బారిన...
young boy assassinate lover relatives : నిజామాబాద్ లో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని… ఆమె బంధువులు చేసిన దాడిలోగాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం...
MLA Nomula Narsimhaiah died : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గుండె పోటుతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (డిసెంబర్1, 2020) మృతి చెందారు....
Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర...
Tamilanadu chennai woman Attempt to kill ants turns fire died : ఇంట్లో పుట్టలు..పుట్టలు పెట్టిన చీమలు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాయి. తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో...
BJP candidate collapses and dies while campaigning కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాట్లాడతూ ఓ బీజేపీ అభ్యర్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే కిందపడి మరణించాడు. బాధితుడిని ఎల్లిపరాంబత్ విశ్వనాథన్ గా...
Road accident mother and daughter died : హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డు పై ముందు వెళ్తున్న వాహనాన్ని కారు బలంగా ఢీ...
US hiker brought back to life : వైద్య చరిత్రలో మిరాకిల్ జరిగింది. 45 నిమిషాల పాటు గుండె ఆగిన మనిషిని తిరిగి బతికించారు డాక్టర్లు. ఓ ట్రెక్కర్ మంచు పర్వతం ఎక్కుతూ ప్రమాదంలో...
Tamilnadu Chennai : చెన్నైలోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన కొంతమంది దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పారిస్ కార్నర్లోని షావుకారుపేటలోని వినయగ మాస్త్రీ వీధిలో అపార్ట్మెంట్లోని...
TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్...
Telangana college Student Aishwarya died : తెలంగాణ షాద్ నగర్కు చెందిన ఐశ్వర్య చదువులో ఫస్ట్. తెలివిలో బెస్ట్. ఐఏఎస్ కావాలన్నది ఆ యువతి కల. ఇందుకోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, కేంద్ర...
family members died eating noodles ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జనాలు ఏం తింటున్నారో, ఎప్పుడు తయారైయ్యింది తింటున్నారో ఆలోచించే సమయం లేకుండా పోయింది. ఇక జంక్ పుడ్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు....
more-one-lakh-infants-died-from-air-pollution-in-india : గాలి కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా..వివిధ అనారోగ్య సమస్యలతో 2019 సంవత్సరంలో 1.16 లక్షలకు పైగా నెలలోపు వయస్సున్న శిశువులు...
Leader Nayini Narsimha Reddy life history : టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, అక్టోబర్ 21వ తేదీ...
Former Home Minister Nayani is no more : టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, అక్టోబర్ 21వ...
PM Modi Pay Homage To Policemen Who Died In The Line Of Duty విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఇవాళ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా...
Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు...
up:ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన సామూహిక హత్యాచార ఘటన మరువక ముందే…. అదే జిల్లాకు చెందిన మరో బాలిక అత్యాచారానికి గురై మరణించటం కలకలం రేపింది. హత్రాస్ జిల్లాకు చెందిన మరో బాలిక...
3 Army jawans killed మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి పాక్ బరి తెగించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట వేర్వేరు ప్రాంతాల్లో పాక్...
కొన్ని నెల్లలుగా లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ లో గల్వాన్ వ్యాలీలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరగగా… ఆ ఘటనలో తెలంగాణకు చెందిన...
కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్, ఛలో తదితర సినిమాల్లో...
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపై ప్రధాని మోడీ సంతాపం మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన...
రాజస్థాన్లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్ నదిలో దాదాపు 45 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. బూందీ జిల్లాలోని కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సుమారు 45 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి...
ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు, సామాజిక కార్యకర్త.. స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) లో కాలేయ సిరోసిస్ చికిత్స పొందుతున్న అయన పరిస్థితి మంగళవారం...
Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు....
ఓ భూవివాదంలో మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపుర్ ఖేరీ జిల్లాలో జరిగింది. తన స్థలాన్ని ఆక్రమించేందుకు వచ్చిన వారిని మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా అడ్డగించగా…ఈ క్రమంలో...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత...
పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు. గుర్తింపుపొందిన(అక్రిడేటెడ్) జర్నలిస్టులకు ఇది వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్...