Indonesia Earthquake : ఇండోనేషియా భూకంప ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 45 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇటు ఈ ప్రమాదంలో వేలాది మంది గాయపడ్డారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతులతో పాటు...
Earthquakes Hits Alwar Tremors : కరోనాతో కంటి మీద కునుకులేకుండా ఏడాది మొత్తం గడిపిన భారత ప్రజలకు ఇయర్ ఎండింగ్లో మరో కొత్త రూపంలో ఇబ్బందులు తలెత్తడం ఇప్పుడు ప్రజల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏడాది...
Memes Rock Twitter Earthquake Strikes Rajasthan Tremors Felt in Delhi Memes : 2020లో ఏమైనా జరగొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. మహమ్మారి వైరస్ లు విజృంభిస్తున్నాయి.. భూకంపాలు సంభవిస్తున్నాయి. #earthquake...
earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు భాగంలో...
Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్లవారుజామున 3.23 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయింది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం...
Turkey earthquake : టర్కీలో భూకంపం సంభవించి నాలుగు రోజులు కావస్తోంది. ఈ ప్రకృతి విధ్వంసంల మృతుల సంఖ్యల దాదాపు 100కు చేరింది. కానీ ఇంకా శిథిలాల కింత ఎవరన్నా సజీవంగా ఉన్నారా? అని రెస్క్యూ...
భారతదేశంలో వరుస భూకంపాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవలే పలు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దేశ రాజధానిలో భూకంపం సంభవించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న తరుణంలో 2020, జూన్ 22వ తేదీ...
కరోనా విపత్తుతో ప్రజలు కకావికలం అవుతుంటే.. మరో వైపు, తరచూ వస్తున్న భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. లేటెస్ట్గా గుజరాత్లో భూకంపం సంభవించగా.. అక్కడి ప్రజలలో భయాందోళన వాతావరణం కనిపించింది. భూకంప కేంద్రం రాజ్కోట్కు వాయువ్యంగా 122...
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం వేళ భూమి స్వల్పంగా కంపించటంతో ప్రజలు రోడ్లపైకి పరుగెత్తుకు వచ్చారు. హర్యానాలోని గురుగావ్ కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలు పై...
బెంగుళూరు మహానగరంలో బుధవారం మధ్యాహ్నం సంభవించిన భారీ శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో నగరంలోని వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెచ్ఏఎల్, హెచ్ఎస్ఆర్ లే ఔట్ ప్రాంతంలో వచ్చిన శబ్దాలు చెవులకు చిల్లులు...
క్యూబా దేశంలోని బరాకోవాలో ఇవాళ పవర్ పుల్ భూకంపం వచ్చింది. స్థానికకాలమానం ప్రకారం..ఉదయం 6:30గంటల సమయంలో క్యూబాలోని బరాకోవా ప్రాంతానికి ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్...
కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి 2.35 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి....
ఇరాన్ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. బుషెహక్ అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి...
రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది.
ఆఫ్గనిస్తాన్,పాకిస్తాన్ లతో పాటుగా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల ఇవాళ(డిసెంబర్-20,2019) తీవ్ర భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు చోటుచేసుకున్న ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్...
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.
ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. మలుకు దీవులలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం 8.46 సమయంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గరయ్యారు. ఫ్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు....
పాక్లో భూకంప తీవ్రత సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ ప్రభావం పెను నష్టం వాటిల్లేలా చేసింది. 8-10సెకన్ల పాటు సంభవించిన భూకంపానికి పలు నగరాల్లోని రోడ్లు చీలి అందులో వాహనాలు ఇరుక్కుపోయాయి. ఇస్లామాబాద్కు దగ్గరల్లోని సియాల్...
పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు...
హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. శుక్రవారం (మే 3, 2013) ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు...
ఈశాన్య భారత్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్,...
పోర్టుబ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.27...
జమ్మూకాశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) ఉదయం 4.30గంటల ప్రాంతంలో భూమి కంపించింది.
జమ్మూ కశ్మీర్ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి 10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6...
పాకిస్థాన్-అప్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం (ఫిబ్రవరి 2) సాయంత్రం భారీ భూప్రకంపనలు సంభవించాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గురువారం(జనవరి 17,2019) ఉదయం 8.43 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(NCS) తెలిపింది. భూకంపం కారణంగా...
ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుంటాయని.. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండటంతో ప్రజలు గుర్తించగలిగారని
ఫిలిప్పీన్స్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదు అయింది. 2018, డిసెంబర్ 29న తూర్పు ఫిలిప్పీన్ నగరం జనరల్ సంటోస్ కు 193 కిలోమీటర్ల దూరంలో.. 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.