stock markets at a huge loss : స్టాక్మార్కెట్లను అమ్మకాలు కుదిపేసాయి. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రేయిన్ ఎఫెక్ట్ మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 16వందల పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 5వందల పాయింట్లకు పైగా...
Effect of corona virus strain, India Discontinued flights to UK : యూకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. డిసెంబర్...
Water pollution public illness eluru : ఏలూరులో ప్రజల అనారోగ్యానికి నీటి కాలుష్యమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భార లోహాలైన సీసం, ఆర్గాన్ క్లోరిన్ కలిసిన నీటిని తాగినందుకే ప్రజలు...
Corona effect in winter Season : కరనా వైరస్ మహమ్మారి కలకలం మొదలై ఏడాది కావస్తోంది. అయినా ఏమాత్రం తగ్గట్లేదు. మరోవైపు వ్యాక్సిన్ ఎప్పటికి వస్తోందో తెలిదు. వచ్చినా ఎంత వరకూ ఫలితం ఉంటుందో...
ఆచార్య సినిమా షూటింగ్కు వెళ్లేందుకు కరోనా టెస్ట్లు చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్-19 టెస్ట్ల్లో రిజల్ట్ పాజిటివ్ అని రాగా, ఆయనకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవు. చిరంజీవి ట్విట్టర్...
Covid -19 Effect On Telangana Revenue : కరోనా ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్రంగా పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా ఎఫెక్ట్తో ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 52వేల 720 కోట్లు...
COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడింది....
కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా...
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా...
ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా కరోనా పరిస్థితులను మార్చేసింది. సినిమా షూటింగ్స్ అనే కాదు.. మార్కెటింగ్, బిజినెస్ విషయంలో కరోనా ప్రతికూల ప్రభావాన్నిక్రియేట్ చేసింది. ప్రపంచ ఆర్థిక...
గ్రేటర్ హైదరాబాద్ కరోనాతో వణికిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్స్ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడి నుంచి వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయపడిపోతున్నారు....
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్ అధారిత అన్ని రెగ్యులర్ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్/ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లు ) ఆగస్టు...
సరిహద్దుల్లో భారత్తో నెత్తుటి ఘర్షణకు దిగిన చైనాపై యావత్ భారత రగిలిపోతుంది. భారతీయుడు చైనీస్ వస్తువులను బహిష్కరించాలి…చైనాకు ఒక పాఠం నేర్పాలి అంటూ భారతీయ వీధుల్లో నినాదాలు, ఆలోచనలు ప్రతిధ్వనిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా దేశంలో...
హైదరాబాద్ ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ, మెట్రో ఎప్పుడు పరుగులు తీస్తుందో తెలియరావడం లేదు. కరోనా వైరస్ కారణంగా…ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు డిపోలకు పరిమితమయ్యాయి. దీంతో ఆ సంస్థలకు తీరని నష్టం వాటిల్లుతోంది. జనతా...
కరోనాను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఆస్పత్రులన్ని కరోనా బాధితుల ట్రీట్ మెంట్ సెంటర్లుగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత భారీగా అబార్షన్లు జరిగినట్లుగా సర్వేలే వెల్లడిస్తున్నాయి. అలా దేశవ్యాప్తంగా మొత్తం 18.5 లక్షల అబార్షన్లు...
కరోనా వైరస్ నివారణకు కేంద్రం విధించిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీరంగం కూడా వుంది. లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ దాదాపుగా వెయ్యి కోట్ల మేరకు నష్టపోయింది. అయితే ఇటీవల లాక్డౌన్ విషయంలో కొన్ని...
ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. 2020, జూన్ 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో సీఎం జగన్ అధ్యక్షత ఈ సమావేశం జరుగనుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది. కరోనా వైరస్...
పండగైనా, పెళ్లిళ్లకైనా, ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చిన్నపాటి మేకప్ వేసుకోవడం మహిళలకు అలవాటు. అయితే గర్భిణులు మాత్రం మేకప్కు దూరంగా ఉండాలని పరిశోధకులు అంటున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది....
కరోనా నేపథ్యంలో ఏటా ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈసారి నిర్వహిస్తారా లేదా అన్న సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం 2020, జూన్ 10వ తేదీ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్...
ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు. పెన్షనర్ల పెన్షన్లో కోత కంటిన్యూ అవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా...
హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహకులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా 60 రోజులపాటు ప్రైవేట్ హాస్టల్స్ నడవకపోవడంతో అప్పుల ఊబిలో...
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎల్లుండి తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. షూటింగ్ లకు అనుమతి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమపై పడిన ప్రభావాన్ని...
కరోనా వైరస్ కారణంగా నష్టాల్లోకి వెళ్లిన TSRTC మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకొనేందుకు రెడీ అవుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత..రోడ్లపైకి బస్సులు తీసుకొచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో...
కరోనా తెలుగు చిత్ర పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది?..TSFDC Chairman P.Ram Mohan Rao..
తెలంగాణ ఆర్టీసీ కథ మళ్లీ మొదటికొచ్చిందా ? కరోనా కాటుతో లాభాల బాటలో పయనించిన ప్రగతి రథ చక్రాల భవిష్యత్ ఏంటీ ? మరలా గాడిలో పడుతుందా ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కరోనా...
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్య..మెట్టినింటికి రాలేదని కోపంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.
కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్ ఆర్టీసీ…. లాక్డౌన్తో...
టాలీవుడ్పై లాక్డౌన్ ఎఫెక్ట్ ఎంత వరకు?.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత సురేష్ బాబు స్పందన..
కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్ స్టేట్స్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల...
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు తరిమేయడం,సొంత ఊర్లకు...
కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ...
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. అంచనా వేసిన ట్రిలియన్స్ డాలర్ల ప్రపంచ ఆదాయ నష్టం కారణంగా ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ప్రభావం మరికొంచెం...
కరోనా ఎఫెక్ట్తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. తీహార్ జైలు అధికారులు 356 ఖైదీలను విడుదల చేశారు.
చరిత్రలో తొలిసారిగి ఢిల్లీ AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) OPD సర్సీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. స్పెషాలిటీ మరియు అన్నీ కొత్త మరియు ఫాలో అప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తో సహా ఓపీడీ...
హ్యాండ్ ఖర్చిఫ్ నుంచి డిజైనర్ వేర్ వరకూ అక్కడ తెగ చీపుగా దొరుకుతాయి. అందుకే ఆ బజార్లో కళ్ల ముందే కోట్ల వ్యాపారం కామ్గా జరిగిపోతూ ఉంటుంది. అయితే అలాంటి వ్యాపారం ఇపుడు కరోనా రక్కసి...
తిరుపతిలో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. నిత్యం గోవిందా..గోవిందా నామస్మరణలు, భక్తులతో కళకళలాడే..అలిపిరి ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కరోనా వ్యాపించకుండా..అలిపిరి టోల్ గేట్, శ్రీ వారి మెట్లు, కాలినడక మార్గాలను టీటీడీ మూసివేసింది. టీటీడీ చేసిన ఆదేశాలను...
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాను ఇకపై తేలిగ్గా తీసుకోలేదని,...
కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు...
తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు...
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్పైనా పడింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా… హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్పేట్,ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, అశోక్నగర్, ఈసీఐఎల్తోపాటు ఇతర...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు...
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం...
ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల...