Home » Election
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?" అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరువ�
అట్టడుగు స్థాయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే సహజ రబ్బరు ధరల పతనం, పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ, రక్షిత అటవీ ప్రాంతాలకు బఫర్ జోన్ల సరిహద్దులను నిర్ణయించడం వంటి ఆందోళనల నేపథ్యంలో బీజేపీయే ఒక మెట్టు దిగివచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర�
ఢిల్లీ మున్సిపాలిటీకి 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ నియమించారు. అయితే వారిని మొదటగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ సూచించారు. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన బీజేపీ నేత. దీన్ని ఆప్ సభ్యులు తీవ్రంగ�
సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయి. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు.
ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
రాష్ట్ర అభివృద్దికి పైసా ఇవ్వని వారు, పార్టీ మారిన వ్యక్తికి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే రాజకీయ నేతల్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేసే పార్టీయని, ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నేతల్ని కొంటూ బీజేపీ ప్రభు�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. పోటీలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఆ పార్టీ నేత చెలమల కృష్ణారెడ్డి. ఈ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తాజాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
ప్రస్తుతం 72 మంది అభ్యర్థులకు చెందిన 85 అప్లికేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారుల సమాచారం ప్రకారం ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల కోసం 115 నామినేషన్లు వచ్చాయి. అయితే, వాటిలో 28 నామినేషన్లను అధికారులు తిరస్కరించ�