Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్...
సైకో కిల్లర్, కరుడుగట్టిన హంతకుడు దిలీప్ దేవాల్ పోలీసుల ఎన్కౌంటర్లో హతం అయ్యాడు. గుజరాత్లోని దాహోద్కు చెందిన దిలీప్కు హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి తన...
Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను...
Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్...
maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు...
Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం...
Delhi Most Wanted Criminals Encounter : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో పేరు మోసిన నేరస్ధులు నలుగురికి గాయాలయ్యాయి. ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగినట్లు...
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని...
‘నా తొలి సినిమా ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన...
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు...
[lazy-load-videos-and-sticky-control id=”qnO_-N8dsQs”]
నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే...
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయం నుంచి అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఈ...
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్...
పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్స్టర్ అంత ప్లాన్డ్గా...
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య మంగళవారం తెల్లవారుఝూమున 5గంటలనుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు...
కాశ్మీర్ లోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,హిబ్జుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ కమాండర్ రియాజ్ నైకూ ను ఎట్టకేలకు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని బీగ్పూరాలో ఆర్మీ,జమ్మూకశ్మీర్ పోలీసులు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుక గత రాత్రి పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని,...
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పలు హత్యలు ఇతర నేరాలతో సంబంధం ఉన్న ఇద్దరు కరడు గట్టిన నేరస్తులను పోలీసులు అంతమొందించారు. మరణించిన ఇద్దరు నేరస్తులను రాజా ఖురేషి, రమేష్...
సమాజంలో యదార్థ సంఘటనలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడం రామ్ గోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. ‘రక్త చరిత్ర’ 2 భాగాలు, ‘26/11’, ‘కిల్లింగ్...
జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ అధినేత ఖరీ యాసిర్ హతమయ్యారు. త్రాల్ లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. అవంతిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
దిశ నిందితుల రీ పోస్టుమార్టంను గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిందితుల శరీరాల్లో ఉన్న బుల్లెట్లపై ఒక క్లారిటీ వచ్చింది. ఎవరెవరి శరీరంలో ఎన్నెన్ని బుల్లెట్ గాయాలు...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో సంచలన కోణం వెలుగులోకి వచ్చింది. దిశ అత్యాచార నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య మైనర్ అని తేలింది.
చటాన్ పల్లి ఎన్ కౌంటర్లో దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై సందిగ్ధత నెలకొంటోంది. కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, డిసెంబర్ 21వ తేదీ శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు గాంధీ ఆస్పత్రి...
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు
హత్యలనుమహబూబ్నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లోని హైవే ప్రాంతాల సమీపంలో చేసినట్లు నిందితులు అంగీకరించారు. ప్రతి ఘటనలోనూ అత్యాచారం జరిపి చంపేసి కాల్చేశారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
దిశ కేసులో నిందితుల మృతదేహాలను భద్రపర్చడం... పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు సవాల్గా మారింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వచ్చి పరిశీలించే వరకూ.. డెడ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, ఎన్హెచ్ఆర్సీలో విచారణ జరుగుతోంది. మరోవైపు… నిందితుల మృతదేహాల అప్పగింతపైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల ఎన్కౌంటర్ను...
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కుటుంబసభ్యులకు మృతదేహాల అప్పగింతపై 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసిందని ప్రభుత్వ తరపు...
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో...
దిశ కేసులో నిందితులను చటాన్పల్లి ఎన్కౌంటర్లో కాల్చి చంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను న్యాయవాది జీఎస్ మణి తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. నిందితుల మర్డర్ కు సీపీ సజ్జనార్ మాస్టర్ ప్లాన్
సంచలనం రేపిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్ కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ...
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
ఎన్కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్ లైఫ్లో అస్సలు కాదు. ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. అదే నిందితులు దిశను లారీలో ఎక్కించుకుని వెళ్తున్న
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.
చటాన్పల్లి ఎన్కౌంటర్తో దిశ ఆత్మ శాంతిస్తుందా..? ఆమె కుటుంబ సభ్యులే కాదు.. సమాజం మొత్తం.. ఔననే అంటోంది. అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం అంతకన్నా
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎన్హెచ్ఆర్సీ వెళ్లింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుని పరిశీలిస్తున్నారు.