భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేలకుపైగా మంది కరోనా...
భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 32,695 కేసులు నమోదవగా, ఈ రోజు 35వేలకు దగ్గరగా నమోదయ్యాయి....