telangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్లో విషాదం జరిగింది. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివిన వెంకటేశ్.. ఎంసెట్ పరీక్షలో...
గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు....
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది....
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు విద్యార్థుల పాలిట
G7 సమ్మిట్ కి భారత్, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలను ఆహ్వానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదన పట్ల చైనా భగ్గుమంది. బీజింగ్ కు వ్యతిరేకంగా ఏ చిన్న గీత గీసినా అది...
సోమవారం సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభం కానున్న ప్యాసింజర్ రైళ్లకు బుకింగ్ ప్రారంభమయింది. అయితే అధికమైన రద్దీ కారణంగా ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్ సైట్ irctc.co.in లోడ్ అవడంలో ఫెయిల్ అయింది. అయితే కలిగిన...
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి శవమై వచ్చాడు. వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ రోగి మృతి చెందారు.
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి...
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్లోని తన ప్లాంట్లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించలేదు. వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీడీపీలో తనకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చిన వంశీ… పార్టీలో కొనసాగలేనని...
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. రెండు వర్గాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించాలని జేఏసీ కోరగా.. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ అన్నారు. సమ్మె...
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత...
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.
ఓ ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో పబ్జీ గేమ్ గురించి రాసి ఫెయిల్ అయ్యాడు.