Agri minister to farmers నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టేతో చట్టాల రద్దు అనే ప్రశ్నకు తెరపడిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై చాలా మంది రైతులు,...
Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది....
Cock Fighting : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు...
The Supreme Court dissatisfied over Central Government : రైతులతో కేంద్రం చర్చలు జరిపిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల సమస్యను ఇప్పటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. కేంద్రం...
Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ...
The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే...
fresh talks నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నలభై రోజులుగా ఆందోళనలు చేస్తోన్న ఈ క్రమంలో రైతులతో ఇవాళ(జనవరి-8,2020) కేంద్రం 8వ విడత చర్చలు జరుపనుంది. ఈరోజు మధ్యాహ్నం...
Tablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం...
Farmers gear up for R-Day showdown : నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి...
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు....
Talks inconclusive as farmers adamant on repeal of laws నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దుపై రైతులు వెనక్కి...
arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను...
FARMERS PROTESTS నూతన వసాయ చట్టాలపై జనవరి 4న చర్చల సందర్భంగా.. తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రానికి హెచ్చరించారు రైతులు. రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న...
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహద్దులో...
Farmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం...
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు సంఘాల...
AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు...
Kerala to Delhi: ఢిల్లీలో రైతుల ఆందోళన రెండో నెలకు చేరుకోవడంతో వందలు, వేల కొద్దీ మద్ధతుదారులు పెరిగిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి భారీగా సపోర్ట్, లవ్...
Debate with farmers in public దేశ రాజధాని సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-27,2020) ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు...
Telangana government decided to abolish controlled cultivation : తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి నియంత్రిత సాగు విధానం ఉండదని సీఎం కేసీఆర్...
Protesting farmers beat thaalis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు. ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా సింఘా,ఘాజిపూర్...
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ...
PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్...
Delhi : Maler Kotla muslims serves Zarda Pulav for farmers : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం...
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్...
Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఆందోళనకు తమ...
బీజేపీ మిత్రపక్ష పార్టీ నేత రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ శనివారం మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా ప్రకటించారు. కొత్తగా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతు ఇచ్చేందుకు రెడీ అయ్యారు....
24-hour relay hunger strike నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో నాలుగు వారాలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తోన్న విషయం చేసింది. ఆందోళనకారులతో ప్రభుత్వం పలు...
PM Modi to interact with farmers : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు.. తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బంది లేదని ప్రకటించిన...
Haryana salon owner skips Canada trip : ప్రతి ఏడాది భార్య పుట్టిన రోజును ఎంతో సంబరంగా జరుపుకొనే ఆ వ్యక్తి..ఈసారి మాత్రం రైతుల మధ్య ఉన్నాడు. దేశ రాజధానిలో కదం తొక్కుతున్న రైతులకు...
Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్ కల్యాణ్ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం...
Oppn misleading farmers గుజరాత్ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక...
తిండి పెట్టే రైతన్నలకు మద్దతుగా దేశం మొత్తం నిరసన గళం విప్పింది.. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు ఆందోళనలు చేస్తుండగా.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. ఈ...
Rahul gandhi: ఢిల్లీ-హర్యానా బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళనల్లో గడిచిన 17రోజుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కొత్త చట్టాలతో మరెంతమంది ప్రాణాలు కోల్పోవాలనుకుంటున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ట్విట్టర్...
Farmers on strike : అన్నదాతలు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయ్యారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం సింఘిలో నిరాహారీ దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 19లోగా కేంద్రం అ్రగి...
farmers say will not vacate : దేశ రాజధానిలో వర్షం కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. అయినా..రైతులు వెనుకడుగు వేయడం లేదు. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ..పట్టుబడుతున్నారు. చలిలో..వర్షంలోనే..ఎక్కడ పడితే..అక్కడే పడుకుంటూ..తింటూ..తమ నిరసన...
Union Agriculture Minister Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రానికి ఎలాంటి...
Punjab family married wedding gifts donation box for farmers : వ్యవసాయ చట్టాలను వ్యతరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీలో చేస్తున్న ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా పంజాబ్ లోని ఓ కుటుంబంలో...
Boris Johnson confuses farmers’ protest : భారతదేశ రాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ..గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై...
China Pakistan:కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రైతుల నిరసనల వెనుక చైనా, పాకిస్తాన్ దేశాల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ డాన్వే. సవరించిన పౌరసత్వ...
రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం...
Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020)...
Bharat Bandh-Amit Shah Calls Farmers For Talks : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు బంద్ నిర్వహించారు. కేంద్ర హోం...
Sonia Gandhi:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవట్లేదని ప్రకటించారు. డిసెంబర్ 9న ఆమె పుట్టినరోజు సంధర్భంగా ఎటువంటి కార్యక్రమాలు జరపవద్దని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ...
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రగిలిపోతున్న రైతులు.. దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్ను ఇవాళ(డిసెంబర్ 8)...
అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను...
BSNL employees come out in support of farmers’ demands నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని 12 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన...
Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు...
farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని...
ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రైతులను కలిసి మద్ధతు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్ధతుగా దేశవ్యాప్తంగా మంగళవారం భారత్ బంద్ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే దేశ...