Goa Beaches: గోవా టూరిజం డిపార్ట్మెంట్ బీచ్లలో కూర్చొని తాగితే రూ.10వేలు ఫైన్ వేయడానికి డిసైడ్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత బీచ్లలోని పలు ప్రాంతాల్లో ఖాళీ బాటిళ్లు, పగిలిన సీసాలు కనిపించాయని శుక్రవారం...
Jc Divakarreddy fine Rs 100 crore : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ మైనింగ్ శాఖ వంద కోట్ల భారీ జరిమానా విధించింది. 14 లక్షల టన్నుల...
Rs. 2,000 Fine For Not Wearing Mask In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ఆందోళన కలిగించే స్ధాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కఠిన...
₹ 2,000 Fine For Not Wearing Mask In Delhi దేశ రాజధానిలో మరోసారి విజృంభిస్తోన్న కరోనావైరస్ ని కట్టడిచేసేందుకు సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాస్క్ ధరించనందకు విధించే...
Prime Minister Boris Johnson : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినా..ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరస్తుండడంతో వారిపై కొరడా...
కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ(ఆగస్టు-31,2020)ఉదయం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా...
న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు జరిమాన విధించింది. 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన కేసులో.. ప్రశాంత్ భూషణ్కు ఒక...
వివాదాస్పద, సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వరుసగా రెండోసారి జరిమానా విధించింది. వర్మ తాజా చిత్రం ‘పవర్స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంటల్ సెల్...
మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి నుంచి బయటపడటమే లక్ష్యంగా ఆయా దేశాలన్నీ చర్యలు తీసుకుంటున్నాయి. కుదైలన తమ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలను దశల వారీగా తీసుకుంటూనే కఠిన నిబంధనలు...
మాస్క్ ధరించని కారణంగా పెళ్లి కొడుక్కి అధికారులు జరిమానా విధించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగింది. వాహనంలో మాస్క్ లేకుండా మరో 12మంది కలిసి కూర్చున్న పెళ్లికొడుకుని గుర్తించిన అధికారులు స్పాట్ లోనే...
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వేసుకుని తిరగకపోతే 6నెలల జైలు రూ.5వేలు ఫైన్ తప్పనిసరి అని ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇంటి నుంచి...
కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడికి అన్ని చర్యలు
మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ లేదా.. అయితే మీకు వెయ్యి రూపాయల ఫైన్ దాంతో పాటు 6నెలల జైలు శిక్ష కూడా తప్పదు. నోయిడా పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో...
కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష...
ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు...
కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు...
ఉద్యోగం మారితే ఫైన్ వేయడం ఏంటి? అదీ రూ.1300 కోట్లు చెల్లించమనడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. ఉద్యోగం మారడం నేరమా? అని మీరు అడగొచ్చు. కాదని మీరు
రూల్ ఈజ్ రూల్. అది కామన్ మ్యాన్ అయినా.. సెలబ్రిటీ అయినా.. పొలిటీషీయన్ అయినా.. పవర్ లో ఉన్నా.. అందరూ సమానమే. రూల్ ఎవరు బ్రేక్ చేసినా చర్యలు తప్పవు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని...
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జేసీ బ్రదర్స్కు షాక్ ఇవ్వనుంది. తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై ప్రయాణికులు, వాహనదారుల భద్రతను కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మందుబాబులపై చర్యలు కఠినతరం చేస్తూ.. ఒక్క జనవరి...
హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర
ఆధార్ కార్డుదారులకు హెచ్చరిక. మీ ఆధార్ కార్డులో ఈ చిన్న తప్పు చేశారా? భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఆధార్ విషయంలో ఎలాంటి తప్పులు చేసినా తప్పించుకోలేరు. కనీసం రూ.10వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు...
కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీకి పోలీసులు ఫైన్ విధించారు. ప్రమాదకరంగా బండి నడిపినందుకు, అలాగే..రహదారి భద్రత నియమాలను ఉల్లంఘించారంటూ..ఈ జరిమాన విధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక, పార్టీ నేత...
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన
సిద్దిపేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు రూ.45 వేల జరిమానా విధించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) స్థానిక...
నిర్భయ కేసులోని దోషులు తమ ఉరిశిక్ష అమలు ఆలస్యం చేయడానికి జిత్తుల మారి తెలివితేటలు వాడుతున్నారు. చట్టాల్లోని లొసుగుల్ని అడ్డంపెట్టుకుని రోజుకో పిటిషన్తో ముందుకొస్తున్నారు. ఒక్కొక్కరుగా రివ్యూ పిటిషన్లు వేయడం మొదలు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో...
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ...
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు(ITR) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఐటీఆర్ వివరాలను పైల్ చేయాలంది. డిసెంబర్ 31లోపు ఫైల్ చేస్తే...
పర్యావరణ సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హరితాహారం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు కఠినంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చెట్లను నరికితే సీరియస్గా రియాక్ట్ అయ్యి,...
ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ(నవంబర్-2,2019)రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, వ్యాపారం, రవాణా, నిల్వ, వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ బిల్లు 2019ని లోక్సభ...
హైదరాబాద్ వాసులకు ఇదో హెచ్చరిక. ప్లెక్సీలు కట్టినా.. పోస్టర్లు వేసినా.. వాల్ రైటింగ్స్ రాసినా.. మీకు ఫైన్ పడిపోతుంది. నగరంలో.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం.. లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. నెలరోజుల్లోనే.. కోటిన్నర...
నేరానికి గురైనవారికి శిక్ష విధిస్తారా? ఇదెక్కడి న్యాయం.. అని ఓ అత్యాచార బాధితురాలి ఆవేదన. ఇద్దరు కలిసి 23ఏళ్ల యువతిపై అత్యాచారం చేశారు. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆ యువతి...
ఇంటిపై పాత సామాను ఉన్నందుకు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తికి రూ.10వేలు ఫైన్ వేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బీఎన్...
విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం...
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి గేట్ దగ్గర ఉన్న రెడ్ బావర్చి రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. కుళ్లిపోయిన, నిల్వ ఉన్న చికెన్ స్వాధీనం చేసుకున్నారు....
నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై కోరాడా ఝులిపిస్తున్నారు బల్దియా అదికారులు. భారీగా ఫైన్లు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వాహనదారులపై కేసు నమోదు చేయడమే కాదు.. వెయ్యి
హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. కరెక్టే కదా అంటారు కదా. కానీ ఆ వ్యక్తి నడిపింది బైక్ కాదు..ట్రాక్టర్. అయ్యో గిదెక్కడి చోద్యం అంటారా. అవును కొత్త మోటార్ వెహికల్ యాక్టు నిబంధన...
నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు...
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. కోడెల కుమారుడు కోడెల శివరామ్ కి చెందిన గౌతమ్ హీరో మోటార్స్ కు రవాణశాఖ భారీ జరిమానా
దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్ వేయడంతోపాటు వారం
హైదరాబాద్ ప్రత్యేక కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో
ట్రాఫిక్ ఉల్లంఘనలు పాటించనందుకు తెలంగాణ ఆర్టీసీకి భారీగా జరిమానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్లు చెల్లించాల్సిన జరిమానాలు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 15 లక్షలు....