TDP chief Chandrababu fires on YCP government policies : వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న...
Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న...
CM Jagan fire MLA Nimmala Ramanayudu : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామానాయుడు డ్రామా నాయుడుగా మారారని సెటైర్లు వేశారు. నిమ్మల అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు....
KTR Fire Amit Shah comments : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సర్జికల్ స్ట్రైక్ శత్రుదేశాల మీద చేస్తారు..కానీ హైదరాబాద్ మీద చేస్తారా..? అని ప్రశ్నించారు....
KTR fire BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరదసాయం రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులకు...
Asududdin fires Bandi Sanjay’s comments : పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అసదుద్దీన్ సవాల్ విసిరారు....
minister ktr fires congress and bjp : కాంగ్రెస్ పాలనలో నల్లా, నాలా నీళ్లు కలిసిపోయేవని మంత్రి కేటీఆర్ విమర్శించారు. భోలక్ పూర్ లో ఆ నీళ్లు తాగి ఏడుగురు చనిపోయారని తెలిపారు. మంగళవారం...
Minister KTR fires Bundi Sanjay’s comments : పాతబస్తీ ఓటర్లపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు....
software engineer killed in jagtial district : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేయించాడనే అనుమానంతో ఇంటి అల్లుడ్ని అత్తింటి వారు సజీవదహనం చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. మల్యాలమండలం బల్వంతపూర్...
Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు....
Bandi Sanjay fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు...
rajasthan woman: దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకుని, స్వీట్స్ తిని, టపాసులు కాల్చుకుంటూ ఆనందోత్సాహాలతో ఉంటే.. ఆ మహిళ మాత్రం ఆగ్నికి బలైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 37ఏళ్ల మహిళపై పెట్రోల్...
Fire Doused Completely After Over 5 Months అసోంలోని బాగ్జన్ గ్యాస్ బావిలో దాదాపు ఆరు నెలల క్రితం ఎగిసిపడిన మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు ఆదివారం(నవంబర్-15,2020)అయిల్ ఇండియా తెలిపింది. తూర్పు అసోంలోని టిన్సుకియా జిల్లాలో...
కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు...
kishanredddy fires trs : టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాకలో అధికారులు...
Fire Breaks Out At Slums In Ghaziabad ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్లోని సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా కృష్ణ విహార్ మురికివాడలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భూపురా కృష్ణ విహార్ ఏరియాలోని...
UP mother Fire By Son : చనిపోయాక తలకొరివి పెట్టాల్సి కొడుకు ఓ తల్లికి బతికుండగానే నిప్పుపెట్టాడు. భార్య..అత్తమామల సహకారంతో కన్నతల్లికే నిప్పు పెట్టాడో కసాయి కొడుకు. మంటల్లో కాలిపోయిన ఆ తల్లి చావు బతుకులతో...
Mumbai Fire Accident : దక్షిణ ముంబైలోని సెంట్రల్ సిటీ సెంటర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆదివారం ఉదయం మంటలు...
Mahesh murder : విజయవాడలో కలకలం రేపిన మహేశ్ మర్డర్ కేసులో సస్పెన్స్ వీడుతోంది. మహేశ్పై తుపాకీతో కాల్పులు జరిపింది ఓ సుపారీ గ్యాంగ్ అని తేలింది. ఐతే.. అతన్ని ఎవరు చంపించారు? హత్యకు ఎవరు...
NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా...
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు....
Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన...
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. హిందుత్వానికి విఘాతం...
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ...
శ్రీశైలం పవర్ ప్లాంట్ లోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు...
టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై...
విజయవాడ మర్డర్ ప్లాన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు వేణుగోపాల్ రెడ్డి శానిటైజర్ చల్లి కారుకు నిప్పుపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. వేణుగోపాల్ రెడ్డిని వ్యాపారంలో గంగాధర్ దంపతులు కృష్ణారెడ్డి మోసగించారని,...
విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం...
ప్రతిపక్ష టీడీపీ తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గతంలో యనమల రూలింగ్ ఇచ్చారని మరి ఇప్పుడెందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని...
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని…ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదనే దుర్మార్గపు ఆలోచన తప్పితే వేరే ఆలోచన...
రోజూ తాగొచ్చి వేధిస్తున్న మనవడిపై కిరసనాయిల్ పోసి నిప్పంటించిన అమ్మమ్మ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లీ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో ఉండే కృష్ణ(40) కూలి పని...
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్...
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ
చప్పట్లు కొట్టమంటారు..దీపాలు పెట్టమంటారు..కరోనా వైరస్ కట్టడిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..పైసలివ్వకుండా చేతులు దులుపుకుందని కేంద్రంపై ఫైర్ అయ్యారు మంత్రి ఈటెల. వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయడం లేదని...
సుశాంత్ అంత్యక్రియలకు హాజరుకాని బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన నటి నికీషా పటేల్..
గుజరాత్ లోని ఓ ఆగ్రో-కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బరూచ్ జిల్లాలోని దహెజ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని యశశ్విని రాసయాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇవాళ(జూన్-3,2020)మధ్యాహ్నాం ఒక్కసారిగా పెద్ద బాస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున...
ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. కరోనా పేషెంట్లకు వైద్య
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు,ఆంక్షల సడలింపు, వలస కార్మికుల...
సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పడు మంటలు వేగంగా వ్యాపిస్తే ఆ పరిధిలో ఉన్నవి కాలిపోతుండటం మనం చూస్తుంటాం. అయితే ఓ పార్క్ లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంటలు వేగంగా వ్యాప్తిస్తూ ముందుకు...
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ సోదరి రంగోలి తాజ్ మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని...
ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ్ గుడిపై ఉన్న జెండాకు నిప్పంటుకుంది. దాని పక్కనే ఉంచిన పెద్ద ల్యాంప్ సెగకు ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. పాపనాశిని ఏకాదశి కార్యక్రమంలో భాగంగా మహాదీపాన్ని జెండా పక్కన వెలిగించారు....
భారత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేవీ ముంబైలోని నీరౌల్ ఏరియాలోని డీవై పాటిల్ లేడీస్ హాస్టల్ లో బుధవారం(మార్చి-18,2020)మద్యాహ్నాం 1:45గంటల సమయంలో హాస్టల్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదం...
తన గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన నెటిజన్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మి..
సోషల్ మీడియాలో తనను కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సురేఖా వాణి..
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ఓ రేంజ్లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే... నిరూపించుకోవాల్సింది పోయి... ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్ను సీనియర్లు కడిగి పారేశారు.
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి...
కుక్కను ప్రాణప్రదంగా పెంచుకున్నాడు ఓ ఆర్మీ ఆఫీసర్. ఎంతో అప్యాయంగా చూసుకున్నాడు. దానికి ఏదైనా కష్టం వస్తే..తనకు కష్టం వచ్చేలా ఫీలయ్యేవాడు. ఆ ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానిచ్చేది కాదు. అంతగా అపురూపంగా ప్రేమించుకున్న కుక్క...
వైసీపీ సర్కార్తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబాబు...