Butter Chai In Agra : పొద్దు పొద్దునే టీ, కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. ఛాయ్ తాగితే ఏ పని చేయలేం..అంటుంటారు కొందరు. గరం గరం ఛాయ్ నోట్లో పడితే..గాని..ఒంట్లో శక్తి రాదంటారు...
Ministers Share Farmers’ Langar Food, Delivered In Van నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(డిసెంబర్-30,2020)ఆరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 40 సంఘాల రైతు నేతలతో కేంద్రం జరుపుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని...
mentally ill person kills daughter and milkman : ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. కిచెన్లో తినటానికి ఏమీ దొరకలేదన్న కోపంతో ఓ మానసిక రోగి.. కన్న కూతురు, పాల మనిషిని కత్తితో పొడిచి చంపాడు....
లాక్డౌన్లో సెలబ్రిటీలు కొత్త హాబీని ఎంచుకున్నారు. మొక్కల పెంపకం అనేది పాపులర్ అయిపోయింది. టెర్రస్ మీద విత్తనాలు వేసి మొక్కలు పెంపకాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు వెజిటేరియన్ మీల్స్ కోసం.. వారే కాయగూరలు పండించుకుంటున్నారు. పైగా...
Food For Online Wedding Attendees : కరోనా కాలం.. అసలే పెళ్లి సీజన్.. ఆన్ లైన్ పెళ్లిళ్లతో వినూత్న పద్ధతిలో జరుపుకుంటున్నారు. ఆర్భాటాలకు పోకుండా చిన్నపాటి వేడుకలను జరుపుకుంటున్నారు. అతిథిలకు ఆన్ లైన్లో ఆహ్వానం...
Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో...
checkings in vijayawada restaurants: విజయవాడలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు, ఆహారంలో నిషిద్ధ...
cater exclusively to senior citizens : పూణే ఆధారిత కంపెనీ ఒకటి ప్రత్యేకించి వృద్ధుల కోసమే సర్వీసు అందిస్తోంది.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వృద్ధులకు అవసరమైన ప్రతి వస్తువులను ఇంటికి చేరవేస్తోంది. అదే.....
52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు...
nepali gang: హైదరాబాద్ రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన దంపతులు దొంగతనానికి ఒడిగట్టారు. నిన్న(అక్టోబర్ 5,2020) రాత్రి డిన్నర్ లో మత్తుమందు కలిపి చోరీ చేశారు....
mahatma gandhi : అహింస ఆయుధంగా భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ. 2020, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు. బ్రిటీష్...
sonusood scholarship : నటుడు సోనూసూద్ దాతృత్వం నాన్స్టాప్గా కొనసాగుతూనే ఉంది. ఎవరికీ ఏ ఆపద వచ్చినా సరే.. నేనున్నానంటూ అభయహస్తం ఇస్తున్నాడు. వాళ్లూ వీళ్లు వచ్చి కష్టం చెప్పుకోవడం కాదూ.. తానే స్వయంగా ఎదుటివాళ్ల...
ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం...
ఆహార పదార్దాలపై కరోనా వైరస్ ఉంటుందా? ఏయే ఆహార పదార్దాలపై ఉంటుంది? ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, ఆహారం ద్వారా...
చికెన్ ద్వారా కరోనా వస్తుందనే ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఫుడ్ ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్...
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న...
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము...
చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్థానంలో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. వీడియో ప్లేయర్ Void టెక్ దిగ్గజం MX Player టిక్ టాక్ మాదిరి యాప్ను రూపొందించింది. అదే.. ‘Taka...
కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
సూర్యరశ్మి ప్రకాశించే బహిరంగ ప్రదేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. బయటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడిపితే కరోనా తీవ్రతను తగ్గిస్తుందని తెలిపింది. Jose-Luis Sagripanti యుఎస్ ఆర్మీ...
ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు (2020, జూన్ 19వ తేదీ). కానీ బర్త్ డే వేడుకలను జరుపుకోవద్దని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్...
దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ...
లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
కోపం..ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుందని పెద్దలు అంటుంటారు. క్షణాల్లో తీసుకొనే నిర్ణయం ఎన్నో నష్టాలకు కారణమౌతుంది. జీవితాలు నాశనమవుతుంటాయి. ఇలాగే ఓ భార్య స్పైసీ ఫుడ్ వండలేదని..బాల్కానీ నుంచి దూకేశాడు ఓ భర్త. ఈ...
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృతి...
లాక్డౌన్ పొడిగింపుతో దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయి. ముఖ్యంగా నిరు పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఉంది. ఈ కష్ట సమయంలో పలు రంగాలకు చెందిన...
ఆకలితో ఉన్న వారికి ప్రణీత చేస్తున్న సాయానికి పలువురు అభినందిస్తున్నారు..
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు,...
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా...
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల...
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం...
కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా
లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ ఏరియాలో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులకు డెస్టినీ ఛేంజర్స్ ఫౌండేషన్ సహాయం చేసింది. రైల్వే స్టేషన్,మెట్టుగూడ,బోయగూడ,సీతాఫల్ మండి తదితర ఏరియాల్లో నిరాశ్రయులకు భోజనం అందించారు. దాదాపు 1000 ప్యాకెట్ల ఫుడ్ ని వారికి...
అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు...
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020...
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది....
భారతదేశం లాక్ డౌన్ అయిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా (నిత్యావస సరకులు, అత్యవసరం మినహా) నిలిచిపోయాయి. వలస వెళ్లిన కూలీలు, అభాగ్యులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర...
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పుడు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు. వీరి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి...
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి....
కరోనా వైరస్. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ 180 దేశాలకు
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి
నెలసరి సమయంలో భర్తలకు వంట చేసి పెట్టే మహిళలు వచ్చే జన్మలో ఆడ కుక్కలుగా పుడతారు. ఆ వంట తిన్న పురుషులు మరుజన్మలో ఎద్దులవుతారు. ఇది మన శాస్త్రాలు
అవును..షాహిన్బాగ్లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు...
మాములుగా సింహం అంటే రాజసానికి నిలువుట్టం అని తెలిసిందే. చాలా బలంగా,దిట్టంగా ఉంటాయి సింహాలు. సింహాం గాండ్రిస్తే చాలు దరిదాపుల్లోకి రావడానికి కూడా అందరూ భయపడతారు. అడవికి సింహం రారాజు. అటువంటి సింహంని దగ్గరకి వెళ్లి...
మనం రోజు తినే ఆహార పదార్ధాలతో సాధారణ మెనూ ఎలా ఉంటుంది ? చపాతీ/పుల్కా, వైట్ రైస్, పప్పు, కూర, చెట్నీ, రోటి పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, అప్పడం, ఇంకో వెరైటీ ఏదైనా ఉంటుంది. అదే...
పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు....