Home » Goa
ముగిసిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి 2019) స్వర్ణోత్సవాలు..
భారత నేవీకి చెందిన ఓ మిగ్-29కే ఫైటర్ జెట్ కూలిపోయింది. గోవాలోని దబోలిమ్ నుంచి ఇవాళ(నవంబర్-16,2019) శిక్షణా కార్యక్రమానికి బయలుదేరిన కొద్దిసేపటికే ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్లు కెప్టెన్ ఎం. శోఖంద్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక�
గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా శనివారం(నవంబర్-16,2019) తెల్లవారుజామున నందా గుండెపోటుతో మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన�
ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని గోవా విమానశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 180 మంది ప్రయాణ�
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర,కుచ్ ల ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21)న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్,మిజోర�
వర్షాకాలం వచ్చిదంటే చాలు రోడ్లపై గుంతలు ప్రజల నడుముల్ని విరగ్గొడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గుంతల్లో పడి జరిగిన ప్రమాదాలకు ప్రాణాలు సైతం పోతున్నాయి. గతుకుల రోడ్లపై ప్రజలు పడే కష్టాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. గుంతల రోడ్లపై ప్రజలు ఎ
ఎయిర్ ఆసియా ఇండియా విమానం క్షణాల్లో కుక్కను ఢీ కొట్టబోయి తప్పించుకుంది. సెప్టెంబర్ 1న గోవా నుంచి బయల్దేరిన ఫ్లైట్ ఢిల్లీకి చేరాల్సి ఉంది. ఫ్లైట్ నెంబర్ 15778 ఉదయం 8గంటల 25నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. దాదాపు రన్ వే మీదకు వచ్చేసింది. ఇంతలో అకస్మాత్�
మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�
లోక్సభ మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల సీఎంలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంట్లో భాగంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ సతీమణితో కలిసి నార్త్ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు హక్కు వినియోగించ�
ఈస్టర్ పండుగలో శ్రీలంక రక్తసిక్తంగా మారిపోయింది. జీసస్ ప్రార్థనలు వినపడాల్సిన సమయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో ఎనిమిది బాంబు దాడులు సంభవించాయి. ఈ ఘోర ఘటనలో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా..లెక్కలేనంతమంది తీవ్రంగా గాయ�