Home » Goa
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ పేరును వచ్చే సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించాలని గోవా ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అక్కడి న
పనాజీ: గోవా శాసనసభలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బుధవారంనాడు బల పరీక్షను ఎదుర్కోనుంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. బలనిరూపణ కోసం బుధవారం ఉదయం 11-30 గంటలకు ప్రత్యేకంగా అ
దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన
పనాజీ : కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు చెబుతుంటారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. వీరి కోవకే చెందుతారు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ పాండురంగ్ సావంత్. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ప
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
గోవా సీఎంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఇవాళ(మార్చి-18,2019) రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.MGP పార్టీకి చెందిన సుదిన్ ధవలికర్,GFP పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవా సీఎంగ�
క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.�
గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �
గోవా: అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం కంఫాల్ లోని ఎన్ఏజీ గ్రౌండ్స్ లో జరుగుతాయి. ఆయన పార్ధివదేహాన్ని ఉదయం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా… పార్టీకి చెందిన పలువురు ప్రముఖ