How will Indians be vaccinated for COVID-19? Govt issues detailed guidelines దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించిన గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సోమవారం(డిసెంబర్-14,2020) విడుదల చేసింది. డిజిటల్ ప్లాట్ఫాం...
Tungabhadra pushkars guidelines : నవంబర్ 20 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలపై తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఉదయం 6...
Going to Tirumala in vehicles..Learn the new rules : తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై కొత్తగా వచ్చిన నిబంధనలు తెలుసుకోవాల్సిందే. బస్సులు, ట్రైన్ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల్లో...
AP Govt school education department guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. 2020, నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం...
Centre extends Unlock-5 guidelines కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సడలిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ లాక్ 5.0 దశ అక్టోబర్-31న ముగియనున్న నేపథ్యంలో ఈసారి...
Loan Relief: కరోనా కారణంగా స్తంభించిపోయిన లావాదేవీల కారణంగా లౌక్డౌన్ సమయంలో రుణాల మారటోరియం అమలు చేశారు. దీనికి సంబంధించిన మాఫీపై కేంద్రం శుభవార్త ప్రకటించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ...
కరోనా నుంచి అప్రమత్తంగా ఉండటానికి ఎంటర్టైన్మెంట్కు అవకాశమివ్వడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రీసెంట్ గా గైడ్లెన్స్ రిలీజ్ చేసింది. పార్కుల్లో, ఫుడ్ కోర్టుల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని.. సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు సీసీ...
covid guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. అలాగే..ఏపీలో...
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే...
covid rules : కరోనా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించడం లేదు. దీంతో కఠినంగా వ్యవహరించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘనలు అతిక్రమిస్తే..రెండేళ్ల జైలు శిక్ష,...
అన్లాక్ 5. 0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ మంగళవారం విడుదల చేసే అవకాశముంది. అక్టోబర్-1 నుంచి అన్లాక్ ఐదో దశ ప్రారంభం కానుంది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అన్లాక్ 5. 0 గైడ్...
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించింది....
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF)...
కరోనా టెస్టులపై గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ,ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేశాయి. కరోనా లక్షణాలు(జ్వరం, దగ్గు, శ్వాస సమస్య) ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్...
కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్డౌన్లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు...
Hyderabad Metro Rail Limited (HMRL) : కరోనా కారణంగా హైదరాబాద్ లో షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 2020, సెప్టెంబర్ 07వ తేదీ దశల వారీగా మెట్రో రైళ్లు...
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత సెప్టెంబరు 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి...
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి గతంలో మాదిరి మెట్రో...
సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొన్ని పరీక్షలు జరుగనున్నాయి. జీఎఫ్టీఐ ప్రవేశాలకు జెఈఈ మెయిన్ ఎగ్జామ్ విడతల వారీగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 06వ తేదీ వరకు 12 విడతల్లో నిర్వహిందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)...
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్...
Unlock 4, Metro Trains : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4...
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్...
అన్లాక్ 3.0లో భాగంగా ఆగష్టు-5 నుంచి కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల జిమ్లు, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిచ్చిన కేంద్రం… ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవాళ(ఆగష్టు-3,2020)విడుదల చేసింది. జిమ్లు, యోగా సెంటర్లలో ప్రతి...
కరోనా వేళ..పండుగలను ఘనంగా చేసుకోలేకపోతున్నారు జనాలు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్చి నుంచి మొదలైన వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ క్రమంలో వస్తున్న పండుగులను ఏదో..ఏదో..అన్నట్లుగా ముగించేస్తున్నారు. 2020,...
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు...
కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు...
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం...
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి...
కరోనా లాక్డౌన్ను అన్లాక్తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్లాక్ 2.0 ముగిసిపోనుంది. దీంతో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. ఆగస్ట్-1 నుంచి అమలవనున్న అన్లాక్ 3.0లో లాక్డౌన్కు...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయంలో స్పష్టతలేదు. మరోవైపు కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న...
ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్...
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి...
తెలంగాణలో పరిపాలనకు కేంద్ర బిందువైన బీఆర్కే భవన్లోని సచివాలయంతోపాటు.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో.. 2020, జూన్ 22వ తేదీ సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ఇకపై సచివాలయం, సంబంధిత కార్యాలయాల్లో...
ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు
లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని
బ్యాంకుల సీఈఓలు, పూర్తి కాల డైరెక్టర్ల గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా, టీవీ షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో...
కేంద్ర ప్రభుత్వం.. అధికారులకు, సిబ్బందికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు గైడ్లైన్స్ విడుదల
అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 14 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునే క్రమంలో విధించిన లాక్డౌన్ కారణంగా బీటెక్, బీ-ఫార్మసీ పరీక్షలు వాయిదాపడ్డాయి. చివరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహించాలని JNTUH నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త గైడ్...
లాక్డౌన్ -5 2020, జూన్ 01వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇది ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ అవే నిబంధనలు...
లాక్డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలను తెరవడానికి కేంద్రం అనుమతించిన సంగతి
కరోనా ముందు వరకు ఒక లెక్క, కరోనా తర్వాత మరో లెక్క. కరోనా దెబ్బకు అన్ని తలకిందులైపోయాయి.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.
లాక్డౌన్ నియమాలు సడలించిన క్రమంలో.. విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు అధికారులు. దేశీ సర్వీసులను మే 25నుంచి ఓ క్రమ పద్ధతిలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం కార్గో, ఎవాక్యుయేషన్ విమానాలను నడిపేందుకు మాత్రమే అనుమతులు...
కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి
కరోనా రాకాసి వల్ల భారతదేశంలో ఇంకా లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మూడు సార్లను పొడిగించిన కేంద్రం..మరోసారి కొనసాగించేందుకు కేంద్రం యోచిస్తోందని సమాచారం. లాక్ డౌన్ 4.0 2020, మే 31 వరకు ఉండనుందని...
కోవిడ్-19 కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ విధించబడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచే పనిచేయడం) విధానాన్ని అమలు చేశాయి. అయితే ఇప్పుడు...