Andhrapradesh4 months ago
గుంటూరు కూరగాయల మార్కెట్ లో ఉద్రిక్తత, వ్యాపారి ఆత్మహత్యాయత్నం
guntur market: గుంటూరు జిల్లా పివికె నాయుడు కూరగాయల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. కూరగాయలు అమ్ముకునేందుకు అనుమతివ్వాలంటూ వ్యాపారుల ఆందోళనకు దిగారు. అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే కోవిడ్ రూల్ ప్రకారం కూరగాయల...