పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాస్ మెమోలను 3 రోజుల్లో అందనున్నాయి. పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొనేలా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తులు చేస్తోంది. మెమోలపై ప్రధానోపాధ్యాయులు...
పదో తరగతి పరీక్షలు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఏపీ సర్కార్ తెరదించింది. ఎగ్జామ్స్ నిర్వహించుకుండానే..పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి..ఆ పరీక్షలకు హాజరు...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారో అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దీనిపై 2020, జూన్...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయా ? ఇందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. కరోనా వైరస్ కారణంగా పరీక్షలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే....
జూన్ 8వ నుంచి తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం...
ఏపీలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కరోనా వేళ..ఇతర వాటిపై దృష్టి సారిస్తూ..కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థపై దృష్టి సారించారు. నాడు – నేడు ప్రోగ్రాం కింద..ప్రభుత్వ స్కూళ్లల్లో...
తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 30 వేల...
తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్...
అవిభక్త కవలలు.. వీణా, వాణీల పదో తరగతి పరీక్షకు చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటివరకు హోం ట్యూటర్ సాయంతో చదివిన వీణా, వాణీలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ పరీక్షకు రెండు హాల్...
NEST-2019 ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు బుధవారం(ఏప్రిల్ 24) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వివరాలను నమోదుచేసి...
ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఏపీ ఎంసెట్' పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు నేటి(ఏప్రిల్ 16) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అమరావతి : పంచాయతీ కార్యదర్శి (గ్రూప్-3 సర్వీసెస్) పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఫీజు కట్టేసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న...
ఎస్ఐ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి తుది పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు
ఢిల్లీ : ఇండియన్ ఎయిర్ఫోర్సెస్ సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డు IAF ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను (హాల్టికెట్లను) విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఉంచటంతో పాటు ఆయా...