రామతీర్థ చెక్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తుండగా డ్రగ్స్ తీసుకెళ్తున్న టీనేజ్ కుర్రాడు, రేషమ్ సింగ్ పట్టుబడ్డాడు. వారి వద్ద హెరాయిన్, రూ.8.40 లక్షల నగదు దొరికింది. ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన రహస్య సమాచారం ఆధారంగా పోలీస
షర్టు బటన్స్లో దాచి కొకైన్ తరలిస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
జమ్మూ-కాశ్మీర్లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు.
ఆపరేషన్ బ్లాక్&వైట్ పేరుతో ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ కార్గో నుంచి 55 కిలోల హెరాయిన్ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నాళ్లు బంగారం అక్రమ రవాణకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పుడు మరో కలకలం రేగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా..
వెస్ట్ ఢిల్లీలో 23గ్రాముల హెరాయిన్ తరలిస్తున్న 49ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ 23గ్రాముల హెరాయిన్ విలువ రూ.20లక్షల వరకూ ఉండొచ్చని పోలీసులు..
జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ మహిళ రెండు కేజీల బరువైన దాదాపు రూ.15కోట్ల విలువైన హెరాయిన్ తరలిస్తూ పట్టుబడింది. 33ఏళ్ల ఆ మహిళ ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి వస్తున్నట్లు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి తర్వాత బాలీవుడ్ లో, బాలీవుడ్ బయట నెపోటిజంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై కొంతమంది బాలీవుడ్ నటీనటులు నిర్మాత కరణ్ జోహర్తో పాటు
వివాహం తర్వాత గీతా బస్రా ఒక సినిమా చేసింది. ఆ తర్వాత 2016 లో తల్లి కావడంతో సినిమాలకి దూరం అయింది. 2016 లో గీత మొదటి సారి ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు